ముంబై : బాలీవుడ్ డ్రగ్ కేసులో అరెస్టయిన సిద్దార్థ్ పితానీకి ఊరట లభించింది. దివంగత నటుడు సుశాంత్ రాజ్పుత్ మరణం తర్వాత డ్రగ్స్ కేసులో.. అతని రూమ్మేట్ అయిన సిద్ధార్థ్ గతేడాది అరెస్టయిన విషయం తెలి�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. మంచి టచ్లో కనిపించిన తన మార్కు కవర్ డ్రైవ్లతో ఖాతా తెరిచిన అతను.. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించాడు. కా
హైదరాబాద్ : రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో దేశానికి, తెలంగాణకు ఏదో నిర్దేశనం చేస్తారనుకుంటే ప్రజలకు నిరాశే మిగిలింది. బీజేపీ నేతలకు అధికార యావ, కేసీఆర్ నామ స్మరణ తప్ప మరేమీ కనిపించలేదు. వి
మచిలీపట్నం మండలం గారాలదిబ్బ గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. టీడీపీ కార్యకర్తల దాడిలో వైసీపీకి చెందిన ఒడుగు నాగరాజు మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. ఒడుగు నాగరాజు మృతదేహంతో వైస�
ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్పై ముంబై కోర్టు వారెంట్ జారీ చేసింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధాసోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెయిలబుల్ వారెంట్ను జారీ చేయడంతో పాటు ఈ నెల 18న కోర్ట
ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లె మండలం పెద అలవులపాడు గ్రామంలో ఉన్న వెయ్యేండ్ల నాటి దుర్గా శిల్పాన్ని రక్షించాలని ఏపీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా�
ఒడిశా పూరీలో జగన్నాథ రథయాత్ర సమయంలో ప్రత్యేక రైళ్లు నడపాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక రైళ్ల వివరాలను సోమవారం వెల్లడించింది. విశాఖపట్నం-పూరీ స్పెషల్ (08933) జూల�
రానున్న రెండు రోజుల్లో ఏపీలోని రాయలసీమ, కోస్తాంద్రలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది.
సూర్యాపేట : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా పని చేస్తూ ప్రమాదవశాత్తు మృత్యు�
రాష్ట్రంలో ఏపీ ఈఏపీసెట్ 2022 ప్రారంభమైంది. తొలుత ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 10 సెషన్లలో ఈ నెల 8 వ తేదీ వరకు కొనసాగనున్నాయి.