ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న శ్రీలంకలో ఇంధనం నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. తాజాగా వేసిన అంచనాల ప్రకారం, శ్రీలంక వద్ద ఉన్న ఇంధనం నిల్వలు కేవలం ఒక్కరోజు మాత్రమే సరిపోతాయని, ఆ తర్వాత పూర్తిగా �
ఇంగ్లండ్తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం అన్ని విధాలుగా తాము సిద్ధమైనట్లు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. లీసెస్టర్షైర్తో వామప్ మ్యాచ్లో టీమిండియా మిడిలార్డర్ రాణించింది. కోహ్లీ సహా కీ
భారత్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో శ్రీలంక జట్టుకు ఓదార్పు విజయం లభించింది. తొలి రెండు టీ20లను సునాయాసంగా గెలిచిన భారత జట్టు మూడో మ్యాచ్లో తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కెప్టె�
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్ని కొట్టేయాలని ఆ కేసులో నిందితుడైన కోనేరు రాజేంద్రప్రసాద్ కొడుకులు మధు, ప్రదీప్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హై
హైదరాబాద్: అమెరికా, యూరప్ దేశాలు వెళ్లేందుకు బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 30 నుంచి ఆగస్టు 14 వరకు ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగించే బ్యాటరీల వ్యవహారంపై విదేశీ
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి మండలం మియాపూర్లోని 28/1, 20, 159 సర్వే నెంబర్లల్లోని 380 ఎకరాల లేఔట్ భూమిని సర్వే చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లేఔట్లో ప్రజ
ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ మరోసారి ఆధిపత్యం దిశగా సాగుతోంది. స్టార్ ప్లేయర్ జోరూట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, కోచ్గా బ్రెండన్ మెకల్లమ్ నియామకం ఆ జట్టుకు బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. టెస్టుల్లో న�
మహబూబ్నగర్ : ఆర్థిక పరిస్థితి బాగోలేక ఫతేపూర్ మైసమ్మ దేవాలయం వద్ద కూల్ డ్రింక్స్ విక్రయిస్తూ పాఠశాలకు వెళ్లలేకపోయిన విజయ్ కుమార్ అనే బాలుడు తనను చదివించాలంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్ద మొరపెట్టుకున
హైదరాబాద్ : తెలంగాణలోనే దేవాలయాలకు పూర్వ వైభవం వస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామంలో కంఠ మహేశ్వర స్వామి ఉత్సవాల్లో పాల్గొన్నారు. �
హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి (జూన్ 28) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, �
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, జగన్ అధికారంలోకి వచ్చాక 106 మద్యం బ్రాండ్లు వచ్చాయని టీడీపీ పాలిట్బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వర్రావు ఆరోపించారు. జగన్ సర్కార్కు దమ్ముంటే మద్యం బ్రాండ్లను టెస్ట్�
Inter results | ఇంటర్ ఫలితాలు (Inter results) మంగళవారం వెలువడనున్నాయి. ఫలితాలను ఈ నెల 28న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఇంగ్లండ్తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్కు జట్టును ఎంపిక చేసే విషయంలో సెలెక్టర్లు తప్పు చేశారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టులో కెప్టెన్గా రోహ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అమరావతిని రూ.10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. రాష్ట్ర రాజధానిపైన జగన్ సర్కార్ స్పష్టమైన అభిప్రాయ�
కలరా కేసులు వేగంగా వ్యాపిస్తున్న కారణంగా పానీ పూరీపై నేపాల్ రాజధాని ఖాట్మండులో నిషేధం విధించారు. ఇక్కడి లలిత్పూర్ మెట్రోపాలిటన్ సిటీలో కలరా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పానీపూరీకి ఉపయోగి