ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలకమైన వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ను యువ ఆటగాడు హ్యారీ టెక్టార్ ఆదుకున్నాడు. అద్భుతంగా ఇన్నింగ
న్యూఢిల్లీ : మనీలాండింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఆయన ఆసుపత్రిలో ఉన్నందున.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవుడి మన్యాలను లీజ్కు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు.
శంకర్పల్లి జూన్ 27 : రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చేవెళ్ల ఎమెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో డీసీఎంఎస్ దుకాణాల సము
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం (BSF) సోమవారం పాక్ చొరబాటుదారుడిని కాల్చి చంపింది. మరో మూడు రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చ�
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. జర్మనీలో మోదీ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. 2014 నాటికి భారత్లో సాధించిన అద్భుతమైన విజయాలను ప్రధాని గుర
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుర్మాచలంకు తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నందిని మా
విశాఖపట్నం వాసులకు ఇగ్లూ థియేటర్ అనే మరో సినిమాటిక్ అనుభవం అందుబాటులోకి రానున్నది. ఇగ్లూ సినిమా థియేటర్ తొలుత తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల పట్టణం సమీపంలోని రాజారాంపల్లెలో ఏర్పాటైంది. దానిని ఆదర్శంగా
సత్తెనపల్లి మండలం కోమెరపూడకిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. టీడీపీ ర్యాలీపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు