Musi project | నల్లగొండ జిల్లాలోని అతి పెద్ద మధ్యతరహా ప్రాజెక్టు మూసీ (Musi project) నిండుకుండలా మారి కనువిందు చేస్తుంది. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలతో గత కొద్ది రోజులుగా మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది.
RTC Bus | జడ్చర్లలో పెను ప్రమాదం తప్పింది. జడ్చర్ల వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద వశాత్తు దగ్ధమయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవాటికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. సెప్టెంబరు నెల కోటాకు సంబంధించిన టికెట్లను
Nizamabad | నిజామాబాద్ (Nizamabad) జిల్లా వేల్పూర్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున వేల్పూర్ ఎక్స్ రోడ్ సమీపంలో ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది.
వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో ఐర్లాండ్ ఆటగాళ్లు అదరగొట్టారు. బలమైన భారత బౌలింగ్ దళాన్ని ఎదుర్కొంటూ ధాటిగా ఆడారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భువీ వేసిన ఇన్స్వింగర్కు ఆండీ బాల్బిర్నీ (0) డకౌట్ �
భారత్తో జరుగుతున్న తొలి టీ20లో ఐర్లాండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లోనే భువనేశ్వర్ ఆ జట్టుకు షాకిచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో హార్దిక్ మరో వికెట్ తీశాడు. గారెత్ డెలనీ (8)ని ఆవేష్ ఖాన్ పెవిలియన్ చ�
వర్షం అంతరాయం కలిగించిన భారత్-ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ ఎట్టకేలకు ఆరంభమైంది. రెండు జట్లకు 12 ఓవర్ల చొప్పున కుదించిన ఈ మ్యాచ్లో ఐర్లాండ్ బ్యాటింగ్కు వచ్చింది. తొలి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్.. ఐదో బంతికి �
భారత్-ఐర్లాండ్ జట్ల మధ్య మ్యాచ్కు వరుణుగు పలుమార్లు అంతరాయం కలిగించాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప్రారంభం అవడమే తరువాయి అని అంతా అన�
ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల సహనానికి వరుణ దేవుడు పరీక్ష పెడుతున్నాడు. టాస్ వేసిన కాసేపటికే వర్షం ప్రారంభం అవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. కాసేపటికి వర్షం ఆగడంతో ఇక మ్యాచ్ ప
ఐర్లాండ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు టాస్ గెలిచింది. టీమిండియా సారధిగా హార్దిక్ పాండ్యా తన తొలి టాస్ గెలిచాడు. మ్యాచ్లో మొదట బౌలింగ్ చేస్తామని తెలిపాడు. సిరీస్ ఆరంభంలోనే కొత్త వారికి అవకాశాలు ఇవ
తాలిబన్ రాజ్యం ఆప్ఘనిస్థాన్ను ఇటీవల భారీ భూకంపం బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ భూకంపం వల్ల సుమారు 1150 మంది మృత్యువాత పడ్డారు. అలాగే 1600 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆ దేశం
తమిళనాడులోని కుంభకోణంలో ద్వైత తత్వవేత్త శ్రీ సుధీంద్ర తీర్థ స్వామీజీ 400 వ ఆరాధన మహోత్సవం ఆదివారం జరిపారు. ఈ సందర్భంగా టీటీడీ తరఫున ఆలయం ఈఓ ఏవీ సుబ్బారెడ్డి హాజరై.. శ్రీవారి వస్త్రాలను...
రష్యాపై పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షలు మరింత కఠినతరం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు రకాలుగా రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనం చేసి, ఉక్రెయిన్పై జరుగుతున్న దాడిని నిలువరించేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్న