న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో నియంత్రణ రేఖ (LoC) వెంబడి డజనుకుపైగా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లో మళ్లీ యాక్టివ్గా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు
ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అప్పీలేట్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు నియమితులయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వర్తించిన రాజు.. ప్రస్తుతం సె�
బాగా వర్షం పడుతున్నప్పుడు స్విగ్గీ డెలివరీలు ఇవ్వడం ఎంత కష్టమో. ఆ వానలో బైక్పై వెళ్లడం ప్రమాదకరం కూడా. అందుకే ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ తెలివిగా ఆలోచించాడు. బాగా వర్షాలు పడుతున్నాయని, బైక్ పక్కన పెట్టేసి
నల్లగొండ : బీజేపీలో మార్పు రాకపోతే ప్రజలే బీజేపీని మారుస్తుస్తారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఐదేండ్లకొకసారి వచ్చే ఎన్నికలే ప్రజల ఆకాంక్షకు అద్
హైదరాబాద్ : బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిక�
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణాన్ని కన్నుల పండువగా.. అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈనెల 5 వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, 6 వ తేదీన జరిగే రథో�
హైదరాబాద్ : నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, హైదర్నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిజాంపేట, ప్రగతినగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, కిస్మత్పురా, బండ్లగూడ జాగీర
కొత్తూరు, జూలై 3 : ప్రజలకు తాగునీరు అందించేందకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడలో నియోజకవర్గ
పుంగనూరులో విషాదం చోటుచేసుకున్నది. వ్యాయామం చేస్తూ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుడికి రెండు నెలల క్రితమే వివాహం కాగా.. భార్య ఆషాఢ మాసం కారణంగా...
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే, ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. ఈ విషయంపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తీవ్రంగా పరిగణించింది. దేశవ్యాప్తంగ
చేర్యాల, జూలై 13 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తుల నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింద
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికీ నల్లజాతి వారిపై విద్వేషాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక నల్లజాతి యువకుడు కారులో వెళ్తూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడు. అతన్ని వెంబడించిన పోలీసులు.. ఆ యువకుడిపై 60 సార్లు కాల
Comet K2 | భారీ తోకచుక్క భూమి వైపుగా దూసుకువస్తున్నది. ఈ నెలలో భూ గ్రహానికి దగ్గరగా వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సైతం ధ్రువీకరించింది. ఇప్పటి వరకు గుర్తించిన తోకచుక్కల్లో యాక్టివ్గా ఉన్న వ