అరేబియా సముద్రంపై వెళ్తున్న ఒక హెలికాప్టర్ సడెన్గా అదుపుతప్పింది. అది ల్యాండ్ అవ్వాల్సిన ప్రాంతంలో కాకుండా సముద్రంలో పడిపోయింది. ఈ ఘటన ముంబై తీరానికి 50 నాటికన్ మైళ్ల దూరంలో వెలుగు చూసింది. ముంబై తీరాని�
ఆర్కేపురం, జూన్ 28 : పీ.వీ.నరసింహారావు దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ వాణీదేవి పేర్కొన్నారు. సోమవారం పీ.వీ. 101 జయంతి కార్యక్రమాన్ని గురుదత్త గ్యాస్ సర్వీసెస్ పీ.వీ.కిరణ్రావు, సుధీర్రెడ్డి ఆధ
నిన్న మాజీ మంత్రి బాలినేని తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. ఇవాళ మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అచ్చం అలాంటి వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే తమకు శత్రువులుగా ఉన్నారని, తమ పనులకు అడ్డుపడుతున్నారని...
మేడ్చల్ మల్కాజిగిరి : రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి ఐడీపీఎల్ జంక్షన్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐ�
నల్లగొండ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది. ఏ ఒక్క విభజన హామీలను నెరవేర్చని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ పార్టీ జాతీయ మహాసభలను హైదరాబాద్లో నిర్వహిస్తుండడం విడ్డూరంగా ఉంది. ఆ సభల
ధర్మవరం పట్టణంలో అధికార వైసీపీ-బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో బీజేపీ నాయకులకు తలపగలడంతో వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎమ్మెల్
లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. తూర్పు గోదావరి జిల్లాలో లోన్ యాప్ వేధింపులతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భీమవరంలో జరిగింది. లోన్ యాప్ వేధింపుల కారణంగానే తమ కుమారు
Maharashtra Political Crisis | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (MVA) కూటమి ప్రభుత్వాన్ని కూల్చే దిశగా తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష బీజేపీ పావు
జనగామ : జనగామ ఎమ్మెల్యే టికెట్ రేసులో తాను ఉన్నట్లు వస్తున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ పోచంపల్ల�
నల్లగొండ : వానకాలం రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో పడుతున్న సందర్భంగా త్రిపురారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. స్థానిక రైతు వేదిక వద్ద జిల్లా రైతు బంధు సమి
ముంబై : కుర్లా ఈస్ట్లోని నాయక్ నగర్లో సోమవారం అర్ధరాత్రి నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేప�
ఖమ్మం : ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా ఖమ్మం �
సనాతన హిందూ ధర్మ ప్రచారం, వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి చేస్తున్నదని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు వసతుల కల్పన, శీఘ్ర దర్శనం కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నట�