అరేబియా సముద్రంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్)కు చెందిన ఒక హెలికాప్టర్.. అరేబియా సముద్రంలో ఉన్న సైట్ వద్దకు బయలు దేరిన సమయంలో ఈ ప్రమాద�
నటుడు మోహన్బాబు ఇవాళ తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా ఉన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అప్పట్లో మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు...
శ్రీవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు త్వరగా, సంతృప్తికరంగా దర్శనం చేయించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని, మరింత మంచి దర్శనం కల్పించేందుకు మీడియా ప్రతినిధులు సలహాలు, సూచనలు ఇవ్వాలని టీ�
ఇయాన్ మోర్గాన్.. ఈ పేరు వింటే ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ కళ్లు పెద్దవి చేసేది. అతని ఆటతీరు చూసి ఆశ్చర్యపోయేది. సింగిల్స్, డబుల్స్ కన్నా పరుగుల కోసం ఎక్కువగా బౌండరీలపై ఆధారపడే ఈ ఎడంచేతి వాటం ఇంగ్లిష్ బ్యాటర్..
క్రికెట్, సినిమాలు, పబ్జీ, యూట్యూబ్, సోషల్ మీడియా.. ఇలాంటి వాటిలో పడిపోయిన చాలా మంది విద్యార్థులు పరీక్షలు దగ్గరపడేకొద్దీ టెన్షన్ పడిపోతారు. అప్పటికప్పుడు చదివేసి పరీక్షల్లో ఫెయిలవుతారు. సప్లిమెంటరీలు �
సెయింట్ లూయిస్ నగరంలో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున వైభవోపేతంగా నిర్వహించారు. ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్లో శ్రీవారి కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది...
హనుమకొండ : ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడిన బహుముఖ ప్రజ్ఞశాలి, సంస్కరణలకు ఆధ్యుడు దిగవంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పీవీ జయంతి సందర�
ఇంగ్లండ్తో టీమిండియా ఆడే ఏకైక జట్టులో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ను ఆడించాలని మాజీలు సలహా ఇస్తున్నారు. ఎడ్జ్బాస్టన్లో గతంలో అశ్విన్ మెరుగైన ఫలితాలు రాబట్టిన విషయాన్ని కూడా వాళ్లు �
మావోయిస్టు మిలీషియా సభ్యులు, సానుభూతిపరుల దళాలు లొంగిపోయాయి. దాదాపు 60 మంది పెదబయలు మావోయిస్టు కమిటీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. వీరి నుంచి నగదుతోపాటు ల్యాండ్మై�
సుమారు రూ.33 కోట్ల విలువ కలిగిన ప్రభుత్వ హెలికాప్టర్ను అత్యంత చవకగా ఒక స్క్రాప్ డీలర్కు అమ్మేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం.బెల్ 430 వీటీ ఎంపీఎస్ మోడల్ హెలికాప్టర్ను 1998లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చే�
పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని చాలామంది నిరూపిస్తూనే ఉంటారు. అలాంలి వారిలో అవనీ లేఖరా కూడా ఉంటుంది. ఈ పారాలింపిక్ షూటర్.. టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించి అందరి మన్ననలు పొందింది. ఈ 20 ఏళ్ల షూటర్.. ఇప్�
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి వైసీపీ నాయకులు రంగులు వేయడంతో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత నెలకొన్నది. గుడివాడలో చంద్రబాబు నాయుడు హాజరయ్య
జిన్నారం, జూన్ 28 : అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తున్నామన్నారు. మంగళవారం అండూ�
బంజారాహిల్స్,జూన్ 28 : దేశంలోనే ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న ఘనత.. టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని నగర మేయర్ గద్వాల్