ఖమ్మం : పేదల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షా�
ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీలోని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో కర్నూలులోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గర్భిణులు, బాలింతలకు అందజే�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి�
ఏపీలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు రూ.72 లక్షల విలువైన మద్యం బాటిళ్లను ధ్వంసం చేయగా.. తాజాగా తిరుపతి పోలీసులు రూ.68 లక్షల విలువైన...
హైదరాబాద్ : ప్రకృతి కన్నతల్లి లాంటిది. కన్నతల్లిని ఎలా ప్రేమగా చూసుకుంటామో.. అదే విధంగా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రముఖ సింగర్ సునీత అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష�
హైదరాబాద్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభలు – యూత్ కన్వెన్షన్లో పాల్గొనాల్సింది�
విశాఖపట్నం నుంచి వచ్చే పర్యాటకుల కోసం రెండు ప్రత్యేక ఫ్లైట్ టూర్ ప్యాకేజీలను ప్రారంభించింది. ఈ మేరకు ఐఆర్సీటీసీ, సౌత్ సెంట్రల్ జోన్ ఏరియా అధికారి చంద్రమోహన్ బిసా...
వరంగల్ : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బోగస్ మాటలు మాట్లాడుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం జిల్లాలోని సంగెం మండలం ఆశాలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ�
GHMC | బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుకు జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా హైదరాబాద్ నాంపల్లిలోని
హనుమకొండ : వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని నాలాలను శుభ్రం చేయాలి. అవసరమైతే నాలాలను వెడల్పు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బ
ఖమ్మం : దళితులు ఆర్థింకాగా ఎదుగాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రశేపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని చింతకాని మండలం నాగులవంచ, కోదుమూరు గ్రామంల
ప్రజా సమస్యలను ఆలకించడం ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘జనవాణి’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ప్రజల నుంచి జనసేనాని వినతులు...