ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 29 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్ష ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఏ ఆరో సెమిస్టర�
జగిత్యాల : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం జిల్లాలోని పెగడపల్లి మండలం నర్సింహులపేట, మేక వెంకయ్యపల్లి గ్రామాల్లో పర్యట�
మద్యం సేవించి వాహనాలు నడపడం నేరం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఇలాంటి ప్రమాదాల వల్ల ఎవరో ఒకరిని కోల్పోయిన కుటుంబాలు ఉంటాయి. అలాంటి వారిని పరామర్శించి, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని చెప్పిందా మేయర్. ఆ తర్వ
ప్రతిష్ఠాత్మక ప్రపంచ శాస్త్రవేత్తల జాబితాలో కడప ప్రొఫెసర్కు చోటు లభించింది. ఈ విషయాన్ని గ్లోబల్ ఏడీ సైంటిఫిక్ ఇండెక్స్ 2022 నిర్ధారించింది. కడప ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న డాక్టర్ బుసిరెడ్డి సుధాకర
నల్లగొండ : పార్టీ కోసం పని చేసే వారికి టీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలం వింజమూర్ గ్రామానికి చెందిన పార్టీ
యాదాద్రి : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేశారు. రామన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్�
నల్లగొండ : గుజరాత్ నమూనా అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టడమా? అని మోదీ సర్కార్ పై విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్ ప్రభుత్వం వ్యవసాయానికి కేవలం ఆరు గంటల మాత్రమే విద్యుత్ను స�
పాట్నా : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీకి బిహార్లో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఆర్జేడీలో చేరారు. 2020 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 20 �
నల్లగొండ : జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బుధవారం మర్రిగూడ, మునుగోడు నాంపల్లి, చండూరువిస్తృతంగా పర్యటించారు. మర్రిగూడ మండలం ఖుదాభక్షపల్లి �
న్యూఢిల్లీ : మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లో హింస, అల్లర్లు జరిగే అవకాశంఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ 15 బెటాలియన్ల ర్యాపిడ్ ఫోర్స్ (RAF)ను సిద్ధంగా ఉండాలని అధికారులను �
ప్లీనరీ సమావేశాలకు ముందుగా వైసీపీ రాష్ట్ర అనుబంధ విభాగాలకు అధ్యక్షులను బుధవారం నియమించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో