హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలను జూనియర్ �
Kadem project | కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 9861 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 16,084 క్యూసెక్కుల నీటిని
Vinay Bhasker | కాకతీయుల చరిత్రను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్విప్ వినయ్ భాస్కర్ (Vinay Bhasker) అన్నారు. కాకతీయులకు ఏడు సెంటిమెంటుగా ఉన్నదని
Bhadradri | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో జిల్లాలోని సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి �
Minister KTR | గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మంచి రోజులు వచ్చేశాయ్.. అందరికి శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్ లిండర్ ధరను కేంద్రం మరో రూ.50 పెంచేసింది. సిలిండర్ ధర పెంచి �
TTD | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ (TTD) విడుదల చేసింది. ఈనెల 12, 15, 17 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో
NH 65 | యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ డీసీఎం చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట శి�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం మూటగట్టుకుంది. 377 పరుగుల భారీ లక్ష్యాన్ని కాచుకోలేక ఓటమిపాలైంది. ఈ క్రమంలో భారత జట్టు తాత్కాలిక సారధి జస్ప్రీత్ బుమ్రా.. మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. రెండో ఇన్ని�
ఆకాశంలో ప్రయాణించే సమయంలో విమానానికి చిన్న సమస్య వచ్చినా వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేసేస్తారు. ఆ చిన్న సమస్య వల్ల ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఎమిరేట్స్కు చెందిన ఒక విమానం మాత్�
ప్రస్తుతం మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ భయంతో చాలా దేశాల్లో మరోసారి మాస్కు తప్పనిసరి చేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. ఇలాగే న్యూజిల్యాండ్లో కూడా తాజాగా ఆదేశాలు వచ్చాయి
భారత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కోర్టుకెక్కింది. గతేడాది నుంచి రకరకాల పోస్టులు తొలగించాలంటూ భారత ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా సంస్థలకు ఉత్�
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ మంగళవారం వెల్లడించింది. వీరిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహణకు న్యాయవాది వై కోటేశ్వరరావు (వైకే) ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప�
ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్రెడ్డి తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపితే.. ఇతర చిన్నారులకు ఆదర్శం�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ ఘోరపరాజయంతో టీమిండియా అభిమానులు తీవ్రంగా అసంతృప్తి చెందారు. భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్లో పూర్తిగా విఫలమవడం, బ్యాటర్లు కనీసం పోరాట పటిమ చూపలేకపోవడాన్ని విమర్శిస్తున్న