ఇంగ్లండ్తో ఏకైక టెస్టు ఆడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. దీని కోసం లీసెస్టర్షైర్తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. దాంతో శుక్రవారం నుంచి ప్రారంభమయ
గతేడాది ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా అద్భుతంగా రాణించింది. ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లో చివరిదైన టెస్టును ఎడ్జ్బాస్టన్లో శుక్రవారం నుంచి రెండు జట్లు ఆడనున్నాయి. �
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన పదవికి రాజీనామా చేశారు. రేపు అసెంబ్లీలో జరిగే బల పరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బల పరీక్ష �
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరింది. బల పరీక్షకు ముందే సీఎం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం బుధవారం సీనియర్ ఐపీఎస్ అధికారి వివేక్ ఫన్సాల్కర్ను ముంబై పోలీస్
హైదరాబాద్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్ను తెలంగాణ ఇంటర్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఆగస్ట్ 1 నుంచి 10వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గ
రష్యా ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని యూరప్లో నాటో బలాన్ని పెంచేందుకు కృషి చేస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. యూరప్లో ప్రస్తుతం ఉన్న నాటో దళాలను మరింత శక్తిమంతంగా మారుస్తామని ఆయన అన్న�
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 485 కరోనా కేసులు నమోదయ్యాయి. 236 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,00,476కు చేరింది. ఇందులో 7,91,944 మంది కోలుకున్నా�
హైదరాబాద్ : టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(TET) ఫైనల్ కీ విడుదలైంది. టెట్ కన్వీనర్ రాధారెడ్డి బుధవారం కీని విడుదల చేశారు. ప్రస్తుతం జూలై 1న టెట్ ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. వాస్తవ�
హైదరాబాద్ : రాష్ట్రంలో జూలై 3వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హె
శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్ కుల్గామ్లో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పాట్ అఖిరన్ మీర్ బజార్ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకున్నది. ఉగ్రవాదుల గురించి సమాచారం అందుకున్�
వేగంగా వెళ్తున్న కారు రోడ్డు వారగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేం