నల్లగొండ : పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. జిల్లాలోని డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త జోగు భాస్కర్ ఇటీవల జరిగిన ర�
హైదరాబాద్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పరుశురామ్ ఇటీవలే అనారోగ్యంతోచనిపోయారు. 2000 బ్యాచ్ తోటి కానిస్టేబుళ్లు కలిసి రెండు లక్షల రూపాయలను గురువారం రాచకొండ సీపీ మహేష్ భగవ�
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ) లో తెలుగు రాష్ట్రాలు అదరగొడ్తున్నాయి. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2020 ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏడు రాష్ట్రాలను అగ్రగామిగా కేంద్రం ప్రక�
నింగిలోకి దూసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ సీ53 సిద్ధంగా ఉన్నది. ఇవాళ సాయంత్రం 6.02 గంటలకు ఆకాశంలోకి టేకాఫ్ చేసేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పీఎస్ఎల్
హైదరాబాద్, జూన్ 30 : గోల్కొండ కోట బోనమెత్తింది. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు గురువారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. లంగర్హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్�
అవినీతికి పాల్పడిన కేసులో నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్సన్ వేటు పడింది. అవినీతికి పాల్పడటమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఈ నలుగురిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో అంతర్గత విచా�
చీపురుపల్లి నియోజకవర్గం పార్టీ ప్లీనరీలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి ఓటేయాలని అడగడానికి బదులుగా.. తమ పార్టీకి ఓటేయకుంటే ప్రజలకు పాపం అంటుకుంటుందని, అలాంటి వారి
మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో చోటు చేసుకుంద�
హైదరాబాద్, జూన్ 30 : జలై 5న జరిగే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన నిర్వాహకులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. గురువారం గచ�