మహదేవపూర్, జూన్ 30 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్లో నీటి మట్టం తగ్గుతోంది. బరాజ్కు ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం తగ్గడంతో నీటిమట్టం తగ్గింది. పూర్తి నిల్వ నీటి స
ఇబ్రహీంపట్నం, జూన్ 30 : సంచలనం సృష్టించిన రియల్ఎస్టేట్ వ్యాపారుల జంటహత్యల కేసులో మరో ఇద్దరు నిందితులపై గురువారం రాచకొండ సీపీ మహేష్భగవత్ పీడీయాక్టు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపం
మేడే రాజీవ్ సాగర్ను తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేండ్ల పాటు కొనసాగనున్నారు. అదేవిధంగా, తెలంగాణ అధికార భాషా సంఘ�
మేడ్చల్ మల్కాజిగిరి : రైతులు పండించిన ధాన్యాన్ని నిలువచేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో కొత్తగా గిడ్డంగులను నిర్మించడానికి సన్నహాలు చేస్తుంది. పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిడ్డంగుల్
మూసాపేట, జూన్ 30: నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. గురువారం మూసాపేట డివిజన్లో రూ. 1.24 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన �
హైదరాబాద్, జూన్ 30 : పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (SUP) ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట�
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అందుకే రోజూ ఏదో ఒక అబద్ధం చెప్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నరని మండ�
హైదరాబాద్ : రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద రాష్ట్రంలో కొత్తగా వెయ్యి నూతన పంచాయతీ భవనాలు మంజూరు చేసి, నిధులు విడుదల చేయాలని.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్ర పంచాయతీ రాజ్, గ్ర�
కోహీర్, జూన్30 : ఈత చెట్ల పెంపకంతో గౌడన్నలకు ఆదాయం లభిస్తుందని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని మద్రి గ్రామంలో హరితహారం నిర్వహణలో భాగంగా ఎక్సైజ్
చెక్ రిపబ్లిక్ : సీఎం కేసీఆర్ తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కోసం యూరప్ పర్యటనలో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల బుధవారం చెక్ రిపబ్లిక్లో ఎన్నారైలతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ చెక్ రి�
వారం క్రితం అనంతపురం జిల్లా రాయచోటిలో.. రెండు రోజుల క్రితం తిరుపతిలో అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు ధ్వంసం చేయగా.. ఇవాళ ఏలూరు పోలీసులు కూడా ఆ పని చేపట్టారు. జిల్లావ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న దాదాపు రూ.80 �