జోగులాంబ గద్వాల : జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయిల్ పామ్ మొక్కలు సాగు చేస్తున్నట్లు జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. జాతీయ వన దినోత్సవం సందర్భంగా శుక్రవారం మల్దకల్ మండలం మల్లెం ద�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరమవడంతో ఓపెనర్ అవతారం ఎత్తిన వెటరన్ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా (13) నిరాశ పరిచాడు. ఆరంభంలోనే గిల్ అవుటవడ�
చేర్యాల, జూలై 1 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఈ నెల 5వ తేదీన సీల్డు టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వ
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరొందిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ. అతని సారధ్యంలో భారత జట్టు ఎన్నో మరపురాని విజయాలు అందుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ కూడా గెలుచుకుంది. ధ
హైదరాబాద్ : ఓల్డ్ సిటీ బోనాల కోసం రూ.70 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.ఈ నెల 24 న జరిగే బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సాలార్జింగ్ మ్యూజియంలో వివిధ శాఖల అధిక
సిద్దిపేట : ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పదో తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు అన్నారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా.. సి�
CPI Narayana | రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చాలన్నదే బీజేపీ సిద్ధాంతమా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. విచ్చలవిడిగా ఈడీలను ఉసిగొల్పడమే బీజేపీ తీర్మానమా అని నిలదీశారు. ప్రధాని మోదీ ఫెడరల్ స్ఫ�
చిన్నకోడూర్ : రెండు వరుసల రింగురోడ్డు సిద్దిపేటకు వరం. రింగు రోడ్డు సిద్దిపేట మెడలో హారంలా ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఆర్అండ్ బీ