ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొడుతున్నాడు. ఐదు కీలక వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన అతను.. జడేజా అండగా రెచ్చిపోయి ఆడాడు. ఈ క్రమంలోనే �
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు చివరి సెషన్లో పైచేయి సాధించింది. ఆరంభంలోనే గిల్ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (15) అందరూ అవుటయ్యారు. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ (146) అద్�
ఇంగ్లండ్ టెస్టులో భారత బ్యాటింగ్ మరోసారి తడబడుతోంది. ఆరంభంలోనే వేగంగా ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియాను పంత్, జడేజా ఆదుకున్నారు. పంత్ సెంచరీతో చెలరేగాడు. అయితే రూట్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో క�
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి అద్భుతమైన ఆటతో ఆదుకున్న రిషభ్ పంత్ (146) అవుటయ్యాడు. జో రూట్ వేసిన ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదిన పంత్.. ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. ఆఫ్స్టంప్ ఆవలగా వచ�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టును ఎడంచేతి వాటం బ్యాటర్లు ఆదుకున్నారు. ఆరంభంలోనే గిల్ (17), పుజారా (13), విహారి (20), కోహ్లీ (11), శ్రేయాస్ అయ్యర్ (15) పూర్తిగా నిరాశ పరచడంతో కేవలం 95 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన టీమ�
భారత్తో ఏకైక టెస్టు మ్యాచ్ తర్వాత టీ20, వన్డే మ్యాచ్లు ఆడేందుకు ఇంగ్లండ్ జట్టు సిద్ధమైంది. ఈ క్రమంలోనే భారత్తో ఆడే పరిమిత ఓవర్ల సిరీస్కు రెండు జట్లను ప్రకటించింది. ఇప్పటికే ఈ సిరీస్ ఆడే భారత జట్టును బీ�
రెండు సార్లు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. మలేషియా ఓపెన్ క్వార్టర్స్లో ఓడింది. మలేషియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్ చేరిన ఆమె.. సెకండ�
శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో భారత మహిళలు తొలి విజయం సాధించారు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారధ్యంలోని భారత జట్టు విజయం సాధించింది. తొలు�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత బ్యాటింగ్ కుప్పకూలుతోంది. టాపార్డర్తోపాటు మిడిలార్డర్ కూడా పూర్తిగా విఫలమవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ (11) మరోసారి నిరాశ పరచగా.. ఆ తర్వాత వ�