దత్తరాజేరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షికారుగంజి సమీపంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టును కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందారు. కారు ఒడిశా నుంచి విజయనగరం వైపు...
ఇవాళ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నది.
నెల్లూరు జిల్లాలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 1 వ తేదీ నుంచి పెద్ద ఎత్తున సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని తొలిసారిగా ఈ ఉత్సవాలను..
ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారధి సౌరవ్ గంగూలీ 50వ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇంగ్లండ్లో టీమిండియా పర్యటన సందర్భంగా లండన్లో ఉన్న గంగూలీ.. ఇక్కడి ప్రఖ్యాత ‘లండన్ ఐ’ వద్ద డ్యాన్స్ చే
హైదరాబాద్ : సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, ఓయూ క్యాంపస్, లాలాపేట, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్లో వర్షం కురు
కుంభకోణాలతో ఉక్కిరిబిక్కిరి అయిన ఇంగ్లండ్ రాజకీయాలకు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా కొంత ఊరటనిచ్చింది. కరోనా సమయంలో నిబంధనలు ఉల్లంఘించి, పార్టీ చేసుకోవడం నుంచి.. తాజాగా సెక్స్ స్కాండల్ వరరకూ ఒకద
Amarnath Floods | జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్ పరిసరాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది వరకు గల్లంతయ్యారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అ
ఈ నెలలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సింగ్ బృందం కనీసం నాలుగు బంగారు పతకాలు సాధిస్తుందని ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల ఛాంపియన్షిప్లో విజ�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం కుంభవృష్టి కురిసింది. దీంతో కొండ ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. అమర్నాథ్ కొండ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భక్తుల గుడారాలు కొట్టుకుపోయాయి. వ