గత 30 ఏండ్లుగా సేవలందిస్తున్న పినాకినీ ఎక్స్ప్రెస్ రైలు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ 1 పై కేకు కోసి మరీ రైలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు...
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి అందరి మన్ననలు పొందిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. కేవలం 111 బంతుల్లోనే 146 పరుగులు చేసి వన్డే, టీ20 తరహా ఆటతీరుతో అందరినీ అలరించాడీ ఎడం చేత�
ఆంధ్రప్రదేశ్ మంత్రి రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరితే తనకు రూ.30 కోట్లు ఇచ్చేందుకు బేరమాడారని ఆరోపించారు. అంతలా ప్రలోభపెట్టినా వారి పార్టీలోకి వెళ్లకుండా...
తిరువనంతపురం : కేరళకు చెందిన సీనియర్ రాజకీయ నేత పీసీ జార్జ్ అరెస్టయ్యారు. లైంగిక వేధింపుల కేసులో ఆయనను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 10�
తొలిసారి జట్టు పగ్గాలు అందుకున్న కెప్టెన్ బుమ్రా తన అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. అంతకుముందు బ్యాటుతో (16 బంతుల్లో 31 నాటౌట్) ప్రపంచ రికార్డు సృష్టించిన తర్వాత బంతితో కూడా విజృంభిస్తున్నాడు. తర్వా
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంటే అతనేదో పది వికెట్లు తీసేశాడని అనుకోకండి. ఎందుకంటే బుమ్రా బద్దలు కొట్టిన రికార్డు బ్యాటింగ్లో. ఇంగ�
ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా రాజమండ్రిలో ఒక వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నంబర్ ద్వారా ప్రజల నుంచి వచ్చే సమస్యలపై అధికారులు చర్యలు...
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా.. తన జోడీ మేట్ పావిక్తో కలిసి వింబుల్డన్ రెండో రౌండ్లో అడుగు పెట్టింది. ఇదే తన ఆఖరి వింబుల్డర్ టోర్నమెంట్ అని ఇప్పటికే ప్రకటించిన సానియా.. శుక్రవారం జరిగిన మిక�
శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుపతిలో గత 10 రోజులుగా కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. భక్తులు ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు...
Covid-19 Symptoms | కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభానికి కారణమైంది. రెండేళ్లు దాటినా మహమ్మారి పీడ ఇంకా వెంటాడుతున్నది. వైరస్కు అంతమెప్పుడో నిపుణులు సైతం ఏమీ చెప్పలేది పరిస్థితి ఎదురవుతున్నది. ఇట
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత కెప్టెన్ బుమ్రా తొలి వికెట్ తీశాడు. అంతకుముందు బ్యాటుతో రాణించిన బుమ్రా.. జట్టు స్కోరును 416 పరుగులకు తీసుకెళ్లాడు. అయితే సిరాజ్ (7) అవుటవడంతో టీమిండియా ఆలౌట్ అయ�
న్యూఢిల్లీ : పాక్కు చెందిన మూడు సంవత్సరాల బాలుడు అంతర్జాతీయ సరిహద్దు (IB) సరిహద్దును దాటి భారత్లోకి ప్రవేశించాడు. ఆ బాలుడిని భద్రతా బలగాలు చేరదీసి.. ఆ దేశ సైన్యానికి అప్పగించినట్లు ఆర్మీ వర్గాలు శనివారం త