వరంగల్ : జిల్లాలోని పైడిపల్లి గ్రామానికి చెందిన ఇట్యాల రమేష్ (55)కోర్టు ఆవరణలో మంగళవారం ఉదయం హఠాన్మరణం చెందారు. కోర్టు విచారణకు హాజరైన కక్షిదారుడు కోర్టు సముదాయంలో బాత్రూం లో విగత జీవిగా ఉండడాన్ని ఇతర కక్షిదారుల గమనించి కోర్టు సిబ్బందికి తెలియజేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.