మహబూబాబాద్లోని ప్రభుత్వ దవాఖానలో బతికుండగానే మార్చురీకి తరలించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారంరోజులుగా ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
Suicide | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామానికి చెందిన పోగుల పోసు(70) అనే వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల క్రితం ఓకే కుటుంబానికి చెందిన భార్యా,భర్త, కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివ�
గల్ఫ్ దేశమైన దుబాయ్ లో మండలంలోని వాల్గొండ ఎస్టీ తండ గ్రామానికి చెందిన లకావత్ రమేష్ (40) అనే వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు, బందువులు బుధవారం తెలిపారు. రమేష్ గత కొంత కాలంగా జీవనోపాది నిమిత్తం దుబాయ్ వెళ్
పెగడపల్లి మండలం నందగిరి గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల ఐకేపీ (సెర్ప్) సీసీ కొత్తూరి రవికుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మండలంలోని నామాపూర్ లో శుక్రవారం డీఆర్డీవో రఘువరన్ ఆయన కు�
నిర్మాణంలో ఉన్న మిషన్ భగీరథ పథకం సంపులో చిక్కుకొని ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజిపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది. �
‘వెళ్లొస్తా నాన్న.. బై బై’ అని కుమారుడికి చెప్తూ ఇంటి బయటకు వచ్చిన తండ్రి తన ఆటో ట్రాలీలో కూర్చున్నాడు. ట్రాలీని వెనక్కి తీస్తుండగా.. ఆ వెంట బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చిన 13 నెలల కొడుకు ఆ చక్రాల కిందే పడి నల�
పొలంలో ట్రాక్టర్తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగ తగిలి ఓ రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది.
Crime News | ఆంధ్రప్రదేశ్లో దారుణం జరిగింది. అత్త, మామ, భార్యపై అల్లుడు కత్తితో దాడి చేయగా అత్త, మామ చనిపోగా భార్యకు తీవ్రగాయాలైన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
రేజాంగ్ల ప్రాంతంలో 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో వీర మరణం పొందిన వీరుల కోసమే 'రేజాంగ్ల రజ్ కలశ యాత్ర'ను నిర్వహిస్తున్నామని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్ పేర్కొన్నారు.
తోటి స్నేహితులతో అప్పటి వరకు సరదాగ గడిపి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో లారీ యమపాశంల మారి యువకుడిని బలిగొన్న సంఘటన మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి క్రాస్ వద్ద గురువారం చోటుచేసుకుంది.