తీవ్రమైన ఎండలకు తట్టుకోలేక సోమవారం పలువురు మృత్యువాతపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో తిప్పని సారయ్యగౌడ్ (62) మూడు రోజుల క్రితం ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యాడు.
నకిరేకల్ మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పదోతరగతి పరీక్షా ఫలితాల రోజే ఓ విద్యార్థి మృతి చెందడంతో నకిరేకల్ మండలం, పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రానికి చెందిన ప్రజా కళాకారుడు రాంటెంకి రాజాతిరుపతి(44) వడదెబ్బతో మంగళవారం మృతిచెందాడు.
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘ టన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. గండీ డ్ మండలం పెద్దవార్వల్ గ్రామానికి చెందిన రైతు గొల్ల రాములు (61) నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మార్చి 17న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో మృతిచెందిన రాము (17) బైపీసీలో 954, విష్ణు చైతన్యగుప్తా 960 మార్కులతో ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటారు.
High Court Advocate | ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు మృతి చెందారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పానాపటార్ గురుకులంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఊయల కట్టి ఊగుతుండగా, పెట్టెలు, బెంచ్ తలపై పడటంతో ప్రాణాలు కోల్పోయాడు.