ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మెదక్ జిల్లా వాసి గుండెపోటుతో అక్కడ మృతిచెందాడు. పది రోజులైనా మృతదేహం స్వగ్రామానికి చేరుకోకపోవడంతో కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణ ఫిలిప్పీన్స్ తీరాన్ని సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 7.8గా నమోదైంది. దీంతో కనీసం 32 మంది చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు.
మిర్యాలగూడ పట్టణంలోని ఒక నివాసంలో విద్యుత్ షార్ట్ సర్యూట్తో ఇల్లు దగ్ధమై ముగ్గురు సజీవ దహనమయ్యారు. పట్టణంలోని కలాల్ వాడలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో అమ్మమ్మతో పాటు మనుమడు, మనమరాలు మ�
వ్యవసాయ క్షేత్రంలో గడ్డిని తగులబెడుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రైతు సజీవ దహనం కాగా.. పొగతో ఊపిరాడక ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది.
రాష్ట్రంలో మండుతున్న ఎండల తీవ్రతకు తాళలేక వడదెబ్బకు గురై గురువారం ఇద్దరు కౌలు రైతులు మృతిచెందారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహడ్కు చెందిన పొన్నాల భరత్ (34) రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ
మొక్కులు చెల్లించుకునేందుకు దైవదర్శనానికి వెళ్లిన ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను కోనేరు బలిగొన్నది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్లో జరిగిన విషా�
వడదెబ్బతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో బుధవారం నలుగురు మృతి చెందారు. ములుగు మున్సిపాలి టీ పరిధిలోని ప్రేమ్నగర్కు చెందిన బోడ సాంబ య్య(45) మున్సిపల్ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నా డు.