పెద్దపల్లి జిల్లాలో ఓ మాడల్ స్కూల్ విద్యార్థి బావిలో పడి ప్రా ణాలు కోల్పోయాడు. వివరాలు.. రామగుండం పోలీస్టేషన్ పరిధిలోని ఎన్టీపీసీ ఖాజిపల్లికి చెందిన సాత్విక్ (13) లింగాపూర్ గ్రామ సమీపంలోని మాడల్ స్క
బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పాకిస్థాన్కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. తాజాగా బలోచిస్థాన్లోని జివానీలో గల పాకిస్థాన్ కోస్ట్గార్డ్ శిబిరంపై ఆత్మాహుతి దాడి జరిపినట్టు ప్రకటించింది.
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మెదక్ జిల్లా వాసి గుండెపోటుతో అక్కడ మృతిచెందాడు. పది రోజులైనా మృతదేహం స్వగ్రామానికి చేరుకోకపోవడంతో కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణ ఫిలిప్పీన్స్ తీరాన్ని సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 7.8గా నమోదైంది. దీంతో కనీసం 32 మంది చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు.
మిర్యాలగూడ పట్టణంలోని ఒక నివాసంలో విద్యుత్ షార్ట్ సర్యూట్తో ఇల్లు దగ్ధమై ముగ్గురు సజీవ దహనమయ్యారు. పట్టణంలోని కలాల్ వాడలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో అమ్మమ్మతో పాటు మనుమడు, మనమరాలు మ�
వ్యవసాయ క్షేత్రంలో గడ్డిని తగులబెడుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రైతు సజీవ దహనం కాగా.. పొగతో ఊపిరాడక ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది.