సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల చిత్రహింసలతోనే అనారోగ్యానికి గురై తన కొడుకు చనిపోయాడని మృతు�
మొంథా తుపాన్ కారణంగా పంటలు దెబ్బతినడా న్ని తట్టుకోలేక ఓ రైతు ప్రాణం తీసుకున్నా డు. కండ్ల ముందే వరిచేనంతా నేలవాలడంతో ధైర్యం కోల్పోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా మంగళవారం రాత్రి మరణించాడు.
Tragedy | గర్భిణిగా ఉన్న ఆ తల్లి ఎంతో ఆశతో తనకు మరో రెండు నెలల్లో కూతురో, కుమారుడో పుడుతారని ఆనందంతో ఉన్న సమయంలో ఆమె కల నెరవేరకుండా బిడ్డకు జన్మనిచ్చి తనువు చాలించింది.
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంట చేతికి వచ్చే సమయాన వర్షాలకు నేల వాలడంతో ఆ రైతు దిగులు చెందాడు. పెట్టుబడైనా వస్తదో రాదోనని ఆలోచిస్తూ పొలంలోనే కుప్పకూలి అక్కడే ప్రాణాలు వదిలాడు.
మహబూబాబాద్లోని ప్రభుత్వ దవాఖానలో బతికుండగానే మార్చురీకి తరలించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారంరోజులుగా ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
Suicide | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామానికి చెందిన పోగుల పోసు(70) అనే వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల క్రితం ఓకే కుటుంబానికి చెందిన భార్యా,భర్త, కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివ�
గల్ఫ్ దేశమైన దుబాయ్ లో మండలంలోని వాల్గొండ ఎస్టీ తండ గ్రామానికి చెందిన లకావత్ రమేష్ (40) అనే వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు, బందువులు బుధవారం తెలిపారు. రమేష్ గత కొంత కాలంగా జీవనోపాది నిమిత్తం దుబాయ్ వెళ్
పెగడపల్లి మండలం నందగిరి గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల ఐకేపీ (సెర్ప్) సీసీ కొత్తూరి రవికుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మండలంలోని నామాపూర్ లో శుక్రవారం డీఆర్డీవో రఘువరన్ ఆయన కు�
నిర్మాణంలో ఉన్న మిషన్ భగీరథ పథకం సంపులో చిక్కుకొని ముగ్గురు కార్మికులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజిపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది. �