వ్యవసాయ క్షేత్రంలో గడ్డిని తగులబెడుతున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రైతు సజీవ దహనం కాగా.. పొగతో ఊపిరాడక ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది.
రాష్ట్రంలో మండుతున్న ఎండల తీవ్రతకు తాళలేక వడదెబ్బకు గురై గురువారం ఇద్దరు కౌలు రైతులు మృతిచెందారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహడ్కు చెందిన పొన్నాల భరత్ (34) రెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ
మొక్కులు చెల్లించుకునేందుకు దైవదర్శనానికి వెళ్లిన ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను కోనేరు బలిగొన్నది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్లో జరిగిన విషా�
వడదెబ్బతో వరంగల్ ఉమ్మడి జిల్లాలో బుధవారం నలుగురు మృతి చెందారు. ములుగు మున్సిపాలి టీ పరిధిలోని ప్రేమ్నగర్కు చెందిన బోడ సాంబ య్య(45) మున్సిపల్ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నా డు.
తీవ్రమైన ఎండలకు తట్టుకోలేక సోమవారం పలువురు మృత్యువాతపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో తిప్పని సారయ్యగౌడ్ (62) మూడు రోజుల క్రితం ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యాడు.
నకిరేకల్ మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పదోతరగతి పరీక్షా ఫలితాల రోజే ఓ విద్యార్థి మృతి చెందడంతో నకిరేకల్ మండలం, పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.