పొలంలో ట్రాక్టర్తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగ తగిలి ఓ రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకున్నది.
Crime News | ఆంధ్రప్రదేశ్లో దారుణం జరిగింది. అత్త, మామ, భార్యపై అల్లుడు కత్తితో దాడి చేయగా అత్త, మామ చనిపోగా భార్యకు తీవ్రగాయాలైన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
రేజాంగ్ల ప్రాంతంలో 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో వీర మరణం పొందిన వీరుల కోసమే 'రేజాంగ్ల రజ్ కలశ యాత్ర'ను నిర్వహిస్తున్నామని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్ పేర్కొన్నారు.
తోటి స్నేహితులతో అప్పటి వరకు సరదాగ గడిపి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో లారీ యమపాశంల మారి యువకుడిని బలిగొన్న సంఘటన మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి క్రాస్ వద్ద గురువారం చోటుచేసుకుంది.
tiger cubs died of starvation | పుట్టిన వారం రోజులకే రెండు పులి పిల్లలు తల్లి నుంచి విడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆకలి, దప్పికతో అవి మరణించాయి. చనిపోయిన రెండు పులి పిల్లల మృతదేహాలను అటవీశాఖ సిబ్బంది గుర్తించారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన మోర రాజు (38)మామిడి కనకయ్య (55) ఇరువురు కలిసి కరీంనగర్ నుండి రేకొండకు కనకయ్య వాళ్ళ చిన్నాన్న ఐదు రోజుల కార్యక్రమానికి హాజరై తిరిగి శుక్రవారం రాత్రి కరీంనగర్ క
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల మిమ్స్ ఐ ఐటీ అండ్ నీట్ అకాడమీ క్యాంపస్, హాస్టల్ భవనం పై నుంచి పడి ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది.
Road Accident | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ రాంపూర్ చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆదివాసీ ఉద్యమ నేత సిడం శంకర్ (38),కుమారుడు సాగర్(12) శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.