Road Accident | మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పోనకల్ గ్రామ సమీపంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై జి రాజవర్ధన్ తెలిపారు .
ఆడుకుంటూ ఆరుబయటకు బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటి కుంటలో మునిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లిలో శుక్రవారం జరిగింది. తాటిపల్లికి చెందిన స్నేహితు�
కోతుల దాడిలో గాయపడ్డ వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికవేడులో గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దూరిశెట్టి మల్లమ్మ(75) ఈ నెల10న
Accident | మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిలోని సెంటినరికాలనీలోని ఆర్ఆర్ స్టేడియం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఆటో ట్రాలీ బైక్ డికొని నాగేపల్లి గ్రామానికి చెందిన సంత్ (30) అనే ప్రయివేట్ ప్లంబర్ మృతి �
చేపల వేటకు వెళ్లి నీట మునిగి ఇద్దరు (బావ, బావమరిది) మృతిచెందారు. ఈ ఘటన మండలంలోని సిద్ధాపూర్ గ్రామశివారులో చోటుచేసుకున్నది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం..
తల్పునూర్ గ్రామానికి చెందిన ఎల్కాల బాలరాజు(59) శనివారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో బయటికి వెళ్లి వస్తానని తన కుమారుడికి చెప్పి వెళ్లాడు. రాత్రయినా తిరిగి ఇంటికి రాలేకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్ల�