ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా విద్యుత్తు షాక్తో ఓ యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్ గడ్డ తండాలో సోమవారం చోటుచేసుకున్నది.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృత్యువాత పడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలోని టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన�
Tragedy | నగరంలో విషాదం నెలకొంది. ఎల్బీనగర్లో సెల్లార్లో బిహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు పనిచేస్తుండగా ఒక్కసారిగా మట్దిదిబ్బలు కూలి వారి మీద పడ్డాయి.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్ఐ సహా యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Tragedy | విశాఖలో విషాదం చోటు చేసుకుంది. భర్తతో గొడవ కారణంగా ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ తల్లి, కూతురు మృతి చెందగా మరో కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన జనగామ జిల్లా వాసి అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన గొడుగు శ్రీనివాస్ (52) ఉపాధి కోసం ఈ ఏడాది జూలై