Manchiryala | మంచిర్యాల జిల్లాలో(Manchiryala) అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కలను(Stray dogs) బంధించి పది రోజులుగా తిండి పెట్టకుండా మర్చిపోవడంతో ఎనిమిది శునకాలు మరణించాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని గ్రేస్మిషన్ పాఠశాలలో ఆదివారం విద్యుత్తు షాక్ తగిలి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతిచెందారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం కాళీమాత ఏరియాకు చెం�
దోశ గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తి పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన ఉప్పరి వెంకటయ్య (43) బుధవారం ఉదయం 11 గంటల ప్రా�
క్యాన్సర్ బారిన పడిన కొడుకు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపం చెందిన ఆ మాతృమూర్తి అనారోగ్యంతో మంచం పట్టింది. కొడుకు మృతిని తట్టుకోలేననుకుందో ఏమో కానీ.. అతడి
యాగి’ టైఫూన్ తాకిడికి మయన్మార్ విలవిల్లాడుతున్నది. భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగి పడి.. ఇప్పటివరకు కనీసం 236మంది మరణించారు. సైనిక తిరుగుబాటుతో సంక్షోభంలో కూరుకుపోయిన మయన్మార్ను ‘యాగి’ టై�
జిల్లా నుంచి పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. కొందరు దళారులు జిల్లాలోని సంతల్లో పశువులను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం పరిపా
Medak | స్కూటీ అదుపుతప్పి యువకుడు మృతి(Died) చెందిన సంఘటన మెదక్(Medak) జిల్లా అల్లాదుర్గం పోలీస్టేషన్ పరిధిలోని రాంపూర్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మహిళ మృతి చెందిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలోని గొల్లవాడలో బుధవారం చోటుచేసుకుంది. గొల్లవాడ కాలనీకి చెందిన వంగల జ్యోతి (48) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నది.