ముంబై పేలుళ్ల కుట్రదారుడు, లష్కరే తాయిబా డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ శుక్రరం పాకిస్థాన్లోని లాహోర్లో మరణించాడు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడంతో కొన్ని రోజుల క్రితం లాహోర్లోన�
Road accident | ఎన్నో ఆశలతో సొంత ఊరును వదిలి ఉద్యోగం కోసం దూరప్రాంతానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో (Road accident) మృతి చెందడం గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Manchiryala | మంచిర్యాల జిల్లాలో(Manchiryala) అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కలను(Stray dogs) బంధించి పది రోజులుగా తిండి పెట్టకుండా మర్చిపోవడంతో ఎనిమిది శునకాలు మరణించాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని గ్రేస్మిషన్ పాఠశాలలో ఆదివారం విద్యుత్తు షాక్ తగిలి ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మృతిచెందారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురం కాళీమాత ఏరియాకు చెం�
దోశ గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తి పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన ఉప్పరి వెంకటయ్య (43) బుధవారం ఉదయం 11 గంటల ప్రా�
క్యాన్సర్ బారిన పడిన కొడుకు ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపం చెందిన ఆ మాతృమూర్తి అనారోగ్యంతో మంచం పట్టింది. కొడుకు మృతిని తట్టుకోలేననుకుందో ఏమో కానీ.. అతడి