డెంగ్యూతో పసికందు మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆదివారం చోటుచేసుకున్నది. హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన ప్రభులింగం, అనురాధ దంపతుల నెలన్నర రోజుల శిశు వు వారం రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ�
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని కొలాంగూడకు చెందిన సేదం లక్ష్మణ్(35) ఆదివారం మధ్యాహ్నం పక్కనే ఉంటున్న కొడప జైతు ఇంట్లో టీవీ చూడడానికి వెళ్లాడు. అప్పటికే జైతు, రాములు టీవీ చూస్తున్నారు.
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందాడు. తీవ్ర జ్వరంతో అవస్థ పడుతున్న ఆయన్ని బలవంతంగా సీఎం రేవంత్రెడ్డి సభకు తీసుకువెళ్లవడం వల్లే చనిపోయాడని బాధిత కుటుంబం ఆరో�
డెంగ్యూ జ్వరంతో నిండు గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన ములుగు మండలం జాకారం గ్రామంలో శనివారం చోటుచేసుకున్నది. జాకారం గ్రామానికి చెందిన మంచోజు రాజేంద్రప్రసాద్కు ఐదేండ్ల క్రితం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెం�
Indian students | విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల్లో 633 మంది మరణించారు. కెనడా, అమెరికాలో మరణాల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.
Army jawan | దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఆర్మీలో చేరిన ఆ యువకుడి స్వప్నం చెదిరిపోయింది. దేశ సేవకు అంకితమైన తరుణంలోనే అనారోగ్యం రూపంలో మృత్యువు కబళించింది.
Road accident | కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.
Railway trackman | ధులు ముంగించుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ రైల్వే ట్రాక్ మెన్(Railway trackman )పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి(Died) చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిల�