Train collision | పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని(Train collision) గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందాడు. కాచిగూడ హెడ్కానిస్టేబుల్ చిమ్నానాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Kanchenjunga Express train accident : కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం కలకలం రేపింది. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
రష్యాలో మెడిసిన్ చదువుతున్న నలుగురు భారతీయ విద్యార్థులు ఓ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థిని రక్షించారు. ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.
కోతుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఉద్యోగి ఆదివారం మరణించాడు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ పర్మినెంట్ ఉద్యోగి మేకల రాకేశ్ (46) వారం క్ర�
Father and daughter died | నిజామాబాద్ జిల్లాలో(Nizamabad) తీవ్ర విశాదం చోటు చేసుకుంది. ఓకే రోజు తండ్రి, కూతరు మృతి(Father and daughter died) చెందడం పలువురిని కంటతడి పెట్టించింది.
అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి ఒకరు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బేలమ్ అచ్యుత్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు.
Electric shock | కరీంనగర్ జిల్లాలో(Karimnagar) విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో(Electric shock) తల్లీకూతుళ్లు(Mother and daughter died) మృతి చెందారు.
Narayanan Vaghul | ప్రముఖ బ్యాంకర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నారాయణ్ వఘుల్ (88) కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన కెరీర్ను ప్రారంభించిన వఘుల్ ఆ �
బట్టలు ఆరేస్తుండగా ఓ మహిళ విద్యుదాఘాతానికి గురికాగా, ఆమెను కాపాడబోయి మరిది కొడుకు కూడా విద్యుత్తు షాక్కు గురయ్యాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట పోలీస్స్టేషన్�