Father and daughter died | నిజామాబాద్ జిల్లాలో(Nizamabad) తీవ్ర విశాదం చోటు చేసుకుంది. ఓకే రోజు తండ్రి, కూతరు మృతి(Father and daughter died) చెందడం పలువురిని కంటతడి పెట్టించింది.
అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి ఒకరు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బేలమ్ అచ్యుత్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు.
Electric shock | కరీంనగర్ జిల్లాలో(Karimnagar) విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో(Electric shock) తల్లీకూతుళ్లు(Mother and daughter died) మృతి చెందారు.
Narayanan Vaghul | ప్రముఖ బ్యాంకర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నారాయణ్ వఘుల్ (88) కన్నుమూశారు. చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన కెరీర్ను ప్రారంభించిన వఘుల్ ఆ �
బట్టలు ఆరేస్తుండగా ఓ మహిళ విద్యుదాఘాతానికి గురికాగా, ఆమెను కాపాడబోయి మరిది కొడుకు కూడా విద్యుత్తు షాక్కు గురయ్యాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట పోలీస్స్టేషన్�
సాగు కోసం చేసిన అప్పులకుతోడు తరుచూ కాలిపోతున్న బోరు మోటరును రిపేర్ చేయించే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తూ గజ్వేల్ మండలం బంగ్లావెంకటాపూర్కు చెందిన రైతు చిగురు స్వామి(36) ఫిబ్రవర�
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఎదిగిన కొడుకును కాపాడుకునేందుకు ఆ నిరుపేద కుటుంబం తల్లడిల్లింది. చేసేది చిన్నాచితక వ్యాపారమే అయినా తనయుడిపై ప్రేమతో శక్తికి మించి అప్పులుచేసి ఆఖరిదాకా పోరాటం చేసింది.