tiger cubs died of starvation | పుట్టిన వారం రోజులకే రెండు పులి పిల్లలు తల్లి నుంచి విడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆకలి, దప్పికతో అవి మరణించాయి. చనిపోయిన రెండు పులి పిల్లల మృతదేహాలను అటవీశాఖ సిబ్బంది గుర్తించారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన మోర రాజు (38)మామిడి కనకయ్య (55) ఇరువురు కలిసి కరీంనగర్ నుండి రేకొండకు కనకయ్య వాళ్ళ చిన్నాన్న ఐదు రోజుల కార్యక్రమానికి హాజరై తిరిగి శుక్రవారం రాత్రి కరీంనగర్ క
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల మిమ్స్ ఐ ఐటీ అండ్ నీట్ అకాడమీ క్యాంపస్, హాస్టల్ భవనం పై నుంచి పడి ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది.
Road Accident | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ రాంపూర్ చెందిన బీఆర్ఎస్ నాయకుడు, ఆదివాసీ ఉద్యమ నేత సిడం శంకర్ (38),కుమారుడు సాగర్(12) శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
మరణించినా.. ఆయన కళ్లు ఈ లోకంను చూస్తున్నాయి. గోదావరిఖనికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి చింతకింది శ్రీహరి (80) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. మహిళ ఎస్.ఐ శారద కుటుంబ సభ్యులను కలిసి నేత్రదానంపై
ఈ నెల 24న గురుకుల భవనంపై నుంచి పడిన డిగ్రీ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘాలనేతలు ఆందోళనకు దిగారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం హనుమాన్ ఆలయ సమీపంలో పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఓ యువకుడు టిఫిన్ చేసి తిరిగి వచ్చే క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తున్న ఆటోను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందా�