BJP | రాష్ట్రంలో బీజేపీ (BJP) ఒక చెల్లని రూపాయి అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తామని పిచ్చికూతలు కూస్తే ఖబడ్ధార్ అని హెచ్చరించారు. బీజేపీ దొంగల పార్టీ అని విరుచుపడ్డారు.
హైదరాబాద్ : బన్సీలాల్ పేట మెట్ల బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేటలోని పురాతన మెట్ల బావి వద్ద జరుగుతున్న అ�
రెండు రోజుల పర్యటన నిమిత్తం పారిస్ వెళ్లిన ఏపీ సీఎం జగన్ ఇవాళ ఉదయం ఏపీకి తిరిగొచ్చారు. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే వేడుకకు హాజరైన జగన్ దంపతులు.. ఆ కార్యక్రమం ముగియగానే...
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వ వ్యాప్తం అయిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలుగు వాళ్లమంతా ఒక చోట కలవడం ఆనందంగా ఉంది. ఎక్కడ ఉన్నా మనమంతా ఒక్కటే అ�
కామారెడ్డి : జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది. ప్లాట్ విషయంలో తలెత్తిన గొడవ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో భగత్ సింగ్ వి�
సంగారెడ్డి : హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30న అదృశ్యమైన యువకుడి మృతదేహం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం బ్రిడ్జి వద్ద లభ్యమైంది. గుర్తు తెలియని దుండగులు దాడి చే�
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం లభించింది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ , టిఆ
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో కోహ్లీ స్వల్పస్కోరుకే అవుటయ్యాడు. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. మాథ్యూ పాట్స్ వేసిన బంతిని చివరి క్షణంలో వదిలేయడానికి ప్రయత్నించాడు. ఈ �
హైదరాబాద్ : తెలంగాణ మోడల్ స్కూల్స్ సొసైటీలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 194 మోడల్ స్కూల్లో నాలుగు కోర్సుల్లో ఫస్టియర్లో ప్రవేశాలకు శనివారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నె�
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచే సత్తా మనకున్నదని, ఆ దిశగా మనమంతా పనిచేయాలని పల్నాడు జిల్లా ఇంఛార్జీ మంత్రి కారుమూరు నాగేశ్వర్రావు సూచించారు. ప్రజా ప్రభంజనం పల్నాడు జిల్లా నుంచే ప్రారంభం కావాలని...
Monkeypox | ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా మధ్య యూరప్లో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతున్నది. గత రెండు వారాల్లో మంకీఫాక్స్ కేసులు మూడు రెట్లు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ చీ�
భారత్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లిష్ బ్యాటర్లు జో రూట్ (9 నాటౌట్), ఓలీ పోప్ (10) మరో వికెట్ పడకుండా జాగ్రత�
ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించేందుకు ఏపీ సర్కార్ మొగ్గు చూపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారానికి ఐదు రోజుల పని పాలసీ గడువును...
ఎడ్జ్బాస్టన్ టెస్టులో స్టువర్ట్ బాల్ బౌలింగ్లో ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కెప్టెన్ బుమ్రాపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా క్రికెట్ గాడ్గా అభిమానులు ప�