వింబుల్డన్లో కజకస్తాన్ క్రీడాకారిని రైబాకినా చరిత్ర సృష్టించింది. గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించిన తొలి కజకిస్తాన్ క్రీడాకారిణిగా నిలిచింది. ప్రపంచ నెంబర్ 23వ ర్యాంకర్ అయిన ఎలెనా రైబాకినా.. మహిళల సింగిల�
యాదాద్రి : జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద జాతీయ రహదారిపై ఇనుప లోడ్తో వెళ్తున్న లారీ హైవే పల్టీ కొట్టింది. చీకట్లో లారీని వరుసగా మూడు కార్లు ఢీకొట్టాయి. ఈ ఘటనలో
హైదరాబాద్ : అమెరికా పర్యటనలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం చికాగోలో ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి బాగోగులు తెలుసుకున్నారు. అమెరికాలో తెలుగు వారు, వారి పరిస్థ�
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు దుమ్మురేపుతున్నారు. భువీ, బుమ్రా తర్వాత చాహల్ కూడా సత్తా చాటాడు. తన తొలి ఓవర్లోనే హ్యారీ బ్రూక్ (8)ను పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన బంతిని భారీ షా�
హైదరాబాద్ : సోషల్ వెల్ఫేర్ గురుకలాల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్లో ప్రవేశం (RJC CET-2022 ) నిర్వహించిన ఎంట్రెన్స్ ఫలితాలు విడదలయ్యాయి. కరీంనగర్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి ఫలితాలను మంత్రి కొప్పుల �
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. యూజీసీ నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 ఫేజ్ 1 పరీక్షల కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. సోమవారం (జూలై 11, మంగళవారం (జూలై 12) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఏజెన్సీ అడ్మిట్ కా�
ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెడుతున్నారు. తన స్వింగ్తో భువనేశ్వర్ కుమార్ ఆకట్టుకోగా.. బుమ్రా కూడా తను ఉన్నానంటూ సత్తా చాటాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న లియామ్ లివింగ్స్టోన్ (15)ను బౌల�
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్ తొలి బంతికే వికెట్ తీసిన భువీ.. మూడో ఓవర్లో ప్రమాదకరమైన బట్లర్ (4)ను పెవిలియన్ చేర్చాడు. భువీ వేసిన బంతిని లేట్�
టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి సత్తా చాటాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో తొలి బంతికే వికెట్ తీసుకున్నాడు. ఆఫ్స్టంప్ ఆవలగా వేసిన అవుట్ స్వింగర్ను డ్రైవ్ చేసేందుకు ప్రయ
ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు బ్యాటింగ్ తడబడింది. జట్టుకు అద్భుతమైన ఓపెనింగ్ అందించిన రోహిత్ (31) అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ (1) మరోసారి నిరాశపరిచాడు. ఆ మరుసటి బంతికే రిషభ్ పంత్ (26) క
Rain Photos | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవగా.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్ జిల్లా ముధోల్లో 20 సె�
హైదరాబాద్ : జూనియర్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణకు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలి
రెండో టీ20లో భారత జట్టు కష్టాల్లో పడింది. రోహిత్ (31) అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ (1) మరోసారి నిరాశపరిచాడు. ఆ మరుసటి బంతికే రిషభ్ పంత్ (26) కూడా పెవిలియన్ చేరాడు. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలక�
వర్షాకాలం భారీవర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు అప్రమత్తమైంది. ఏపీలోని విపత్తుల నిర్వహణ సంస్థ సమాయత్తమైంది. స్టేట్ కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి అధికారులను...