ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో భారత జట్టు మంచి స్కోరు చేసింది. ఆరంభంలో 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును రిషభ్ పంత్ (146), రవీంద్ర జడేజా (104) ఆదుకున్నారు. తొలి రోజులోనే పంత�
ఇంపాల్ : మణిపూర్లోని నోనీ జిల్లాలో టెరిటోరియల్ ఆర్మీ క్యాంపు వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 24కు పెరిగిందని అధికారులు శనివారం తెలిపారు. మృతుల్లో 18 మంది జవాన్లు ఉన్నా
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఎడంచేతి వాటం బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఆటలో రిషభ్ పంత్ (146) అదరగొట్టగా.. రెండో రోజున రవీంద్ర జడేజా (104) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాట్స్ వేసిన ఓవర్ చివరి రెండు బంతులకు బౌండ�
తెనాలి మండలం పరిధిలోని ఓ గ్రామంలో అనుమానిత వ్యాధి ప్రజలను భయపెడుతున్నది. ఇప్పటికే ఓ 14 ఏండ్ల బాలికను బలిగొనగా.. పలువురు గ్రామస్థులు తీవ్ర అస్వస్థతలో దవాఖానాలో చికిత్స...
న్యూఢిల్లీ : ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబేర్ నాలుగు రోజుల కస్టడీ ముగిసింది. దీంతో పోలీసులు ఆయనను పాటియాలా హౌస్ కోర్టులో శనివారం హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు 14 రోజుల జ్యుడి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో తమ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన�
Yashwant sinha | దేశానికి కేసీఆర్ లాంటి నేత అవసరమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేదన్నారు. తెలంగాణ కావాలని ఒకేఒక్కడు కేసీఆర్
ముంబై : బాలీవుడ్ స్టార్ కమెడియన్ రాజ్పాల్ యాదవ్కు పోలీసులు నోటీసులు జారీచేశారు. రూ.20లక్షలు మోసం చేశారనే ఫిర్యాదు మేరకు ఇండర్ పోలీసులు నోటీసులు జారీ చేసి, 15 రోజుల్లో పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశి�
ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (ఏపీ సీపీఎస్) ఎంప్లాయీస్ అసోసియేషన్ వచ్చే సెప్టెంబర్ 1 వ తేదీన మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ నెల 24న శ్రీకాకుళంలో భారీ బహిరంగ సభ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శనివారం ధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు...
Modi | ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ వస్తున్నారు. రెండు రోజులపాటు నగరంలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని రాకను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు నిరసనకు దిగాయి.
BYEBYE MODI | ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ రానున్నారు. రెండు రోజుల పాటు నగరంలోనే ఉండనున్నారు. ఈ క్రమంలో మోదీకి వ్యతిరేకంగా రాజధానిలో భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలుస్తున్నాయి.