ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో భారత టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. గిల్, పుజారా, విహారి విఫలమైనా కోహ్లీ (11) మీద అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది అతను కూడా నిరాశ పరిచాడు. పాట్స్ వేసిన బంతిని వదిలేయడా
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) జూలై సెషన్ 2022 కోసం రీ-రిజిస్ట్రేషన్ తేదీలను జూలై 15, 2022 వరకు పొడిగించింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇగ్నో అధికారిక సైట్ http://ignou.ac.in ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. సె�
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. ఆరంభంలోనే గిల్ (17) అవుటయ్యాడు. అతనితోపాటు ఓపెనర్గా వచ్చిన ఛటేశ్వర్ పుజారా (13) మరోసారి నిరాశ పరిచాడు. ఇలాంటి క్రమంలో క్రీజులో నిలదొక్కుకుం
బంజారాహిల్స్,జూలై 1: డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీతో పాటు పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలయిందని యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తె�
ఇంగ్లండ్తో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు సారధిగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ సారధి రోహిత్ శర్మ కరోనా బారిన పడటంతో బుమ్రాకు ఈ అరుదైన అవకాశం లభించింది. ఈ క్రమంలోనే ఎడ్జ్బ�
మర్పల్లి, జూలై 1 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మర్పల్లి మండలంలోని బూచన్పల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ విజేందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సోమిరెడ్డి, లక్ష్మణ్రావు, మహేం�
పటాన్చెరు టౌన్ : దివ్యాంగులకోసం అండగా ఉంటామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ పటాన్చెరు డివిజన్ 113లో అలింకో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ఉచిత
నారాయణఖేడ్, జూలై 1: తెలంగాణలో అధికారం చేపడ్తామని బీజేపీ నాయకులు చెబుతున్న మాటలు పగటి కలగానే మిగిలిపోతాయని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా
పాపన్నపేట, జులై01 : వేగంగా వెళ్తున్న లారీపై నుంచి కిందపడి తీవ్రగాయాల పాలై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ కథనం మేరకు.. నారాయణ�
క్రికెట్లో కొన్నిసార్లు జరిగే సంఘటనలు చూసే వాళ్లతోపాటు, ఆడే వాళ్లను కూడా నవ్వించేస్తాయి. ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్లో జరిగిన ఒక ఘటన కూడా అలాంటిదే. ఈ మ్యాచ్లో అత్యంత చెత్త బ్యాటింగ్ ప్రదర్శనతో శ్రీలం�
హైదరాబాద్ : వాషింగ్టన్ డీసీ వేదికగా జులై 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగబోయే 17వ అమెరికన్ తెలుగు అసొసియేషన్ మహాసభలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అత్యంత సుందరమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వ
నిర్మల్ : రాష్ట్రంలోనే నిర్మల్ పట్టణాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గుల్జార్ �
రాత్రిపూట తన పొలంలో పడుకొని ఉన్నాడా 70 ఏళ్ల వృద్ధుడు. అలాంటి సమయంలో అక్కడకు వచ్చిన కొందరు బండరాయితో అతని తల పగలగొట్టేశారు. ఈ ఘటన రాజస్థాన్లోని కోటా ప్రాంతంలో వెలుగు చూసింది. కన్హీ అలియాస్ కన్హయలాల్ మీనా అ�