హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. దుబాయి నుంచి EK-526 విమానంలో వచ్చిన వ్యక్తి నుంచి 2290 గ్రాముల బ�
ఒక పక్క ఒళ్లు గగుర్పొడియే యుద్ధ సన్నివేశాలు.. మరోపక్క ఆమెను మర్చిపోలేకపోతున్నాననే ఆవేదన.. అందమైన సినిమాటోగ్రఫీ.. వీటికితోడు మెస్మరైజ్ చేసే మణిరత్నం డైరెక్షన్.. అందుకే ‘‘పొన్నియిన్ సెల్వన్’’ టీజర్ చూసిన అ�
అహ్మదాబాద్ : మహ్మద్ ప్రవక్తపై బహిష్కృత బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్పై పలు దేశాల నుంచి సైబర్ అటాక్ జరగ్గా.. ఇందుకు సంబంధించి అహ్మదాబ�
సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు డ్రైవింగ్ చేస్తున్నాడా యువకుడు. ఆ కారును అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు మాట్లాడేలోపే కారులో నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు.. ఒక అధికారి ముక్కు పగిలేలా గుద్దాడు. తర్వాత అక్కడి న�
Kangana Ranaut | బాలీవుడ్ నటి పంజాబ్ – హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. పరువు నష్టం కేసులో భటిండా కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఉపశమనం కోసం కోర్టు మెట్లెక్కింది. కంగనా పిటిషన్పై ఈ నెల 11న విచారణ జరుగనున్నద�
సంగారెడ్డి : సింగూరు ప్రాజెక్టులోకి గత వారం రోజులుగా కొనసాగిన వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ పరిసర ప్రాంతాలలో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి ఇప్పటి వరకు ఒక టీఎంసీ నీర
ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. అయితే రెండో టీ20 నుంచి రెగ్యులర్ ఆటగాళ్లు కోహ్లీ, పంత్, జడేజా కూడా జట్టుతో చేరనున్నారు. అదే సమయంలో వీరి గైర్హాజరీలో జట్టుకు ప్రాతినిధ్యం వహించిన
యాచారం, జూలై8 :బైక్ను కారు ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడ గ్రామ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Nairobi Fly | ప్రస్తుతం కరోనా మహమ్మారి ఇంకా దేశాన్ని వణికిస్తున్నది. కొవిడ్-19తో పాటు పలు రకాల వైరస్లు చేస్తున్నాయి. ఇప్పటికే కేరళలో టమాట ఫ్లూ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం దేశంలో కొత్తగా ‘నైరోబీ ఫ్లై’ కలకలం ర�
నల్లగొండ : ఈ నెల 12 న కాకతీయ వైభవ సప్తాహం ఒక రోజు కార్యక్రమం నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్లో జిల్�
అగ్రరాజ్యం అమెరికాకు రష్యా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో పాశ్చాత్య దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలను ‘ఎకనామిక్ యుద్ధం’గా రష్యా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పలు
మలేషియా మాస్టర్స్ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. తన చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ నెంబర్ 2 తై జు యింగ్ చేతిలో మరోసారి ఓడిన సింధు ఇంటి బాట పట్టింది. మలేషియా మాస్టర్స్ సూపర్ 500లో భాగంగా చైనీస
జీడిమెట్ల, జులై 8 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివ్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా సుభాష్నగర్ డివిజన్�