కొత్తూరు, జూలై 3 : ప్రజలకు తాగునీరు అందించేందకు టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడలో నియోజకవర్గ
పుంగనూరులో విషాదం చోటుచేసుకున్నది. వ్యాయామం చేస్తూ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుడికి రెండు నెలల క్రితమే వివాహం కాగా.. భార్య ఆషాఢ మాసం కారణంగా...
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు ఇండిగో ఎయిర్లైన్స్ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే, ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. ఈ విషయంపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తీవ్రంగా పరిగణించింది. దేశవ్యాప్తంగ
చేర్యాల, జూలై 13 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తుల నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింద
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికీ నల్లజాతి వారిపై విద్వేషాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక నల్లజాతి యువకుడు కారులో వెళ్తూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడు. అతన్ని వెంబడించిన పోలీసులు.. ఆ యువకుడిపై 60 సార్లు కాల
Comet K2 | భారీ తోకచుక్క భూమి వైపుగా దూసుకువస్తున్నది. ఈ నెలలో భూ గ్రహానికి దగ్గరగా వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సైతం ధ్రువీకరించింది. ఇప్పటి వరకు గుర్తించిన తోకచుక్కల్లో యాక్టివ్గా ఉన్న వ
బోగోలు మండలం కోవూరుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు...
ఝరాసంగం,జూలై3 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా భక్తులు తరలి వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. తెల్లవా�
హైదరాబాద్ : ఈ నెల 4న (రేపు) తన జన్మదినం సందర్భంగాం వేడుకలు వద్దు..మొక్కలు నాటడమే ముద్దు అని పార్టీ శ్రేణులు, అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలు
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని ఐదు వాహనాలు ఒకదాటితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు వెళ్తుండ
భారత్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు షమీ బౌలింగ్లో స్టోక్స్ (25) క్యాచ్ వదిలేసిన శార్దూల్.. తను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. తన తప్పును సరిదిద�
Kishor Das | భారతీయ చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదకర ఘటనలో చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రముఖ నటి మీనా భర్త చెన్నైలో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా యువ నటుడు ప్రాణాలను కోల్పోయాడు. అస్సామీ నటుడు కిశోర్ దాస్ (30
ఇంగ్లండ్తో ఆడుతున్న ఐదో టెస్టులో భారత జట్టు పట్టు సడలించకూడదని మాజీ లెజెండ్ వసీం జాఫర్ హెచ్చరించాడు. అంతకుముందు పంత్ (146), జడేజా (104) సెంచరీలతోపాటు కెప్టెన్ బుమ్రా (31 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్తో భారత జట్టు 416