Minister KTR | వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని మంత్రి కేటీఆర్ అన్నారు. అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని చెప్పారు. అల్లూరి సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్బండ్పై
వాట్సాప్ వాడేటప్పుడు మనం ఆన్లైన్లో ఉన్నట్లు అందరికీ తెలిసిపోతుంది. ఈ విషయం దాచాలనుకున్నా కుదరదు. అయితే ఇకపై ఈ అవకాశం కూడా వినియోగదారులకు కల్పించాలని వాట్సాప్ ప్రయత్నిస్తోంది. దీనికోసమే ‘‘ఆన్లైన్’’
ఎడ్జ్బాస్టన్ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో కూడా కోహ్లీ మెరవలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి మంచి టచ్లో కనిపించిన కోహ్లీ.. ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పెవిలి
సముద్రంలోకి వెళ్లిన ఒక 68 ఏళ్ల వృద్ధురాలిపై షార్క్ దాడి చేసింది. ఆ గాయాలతో ఒడ్డుకు ఈదుకొచ్చిన ఆమె.. ఆస్పత్రికి వెళ్లే దారిలో అంబులెన్సులోనే కన్నుమూసింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం చుట్టు�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే దేశంలో డబుల్ ఇంజిన్ పాలన వస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ, అమిత్షా ప్రసం�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో అవకాశం దక్కించుకున్న తెలుగు కుర్రాడు హనుమ విహారి (11) రెండో ఇన్నింగ్స్లో కూడా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 20 పరుగులే చేసిన విహారి.. రెండో ఇన్నింగ్స్లో మంచి ఇన్నింగ్స్ ఆడత�
బిచ్చగాళ్లలా ఇళ్లకు వచ్చి దొంగతనాలు చేస్తున్న అన్నచెల్లెళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో ఈ ఘటన వెలుగు చూసింది. సత్యబాబా అనే 40 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు చెల్లెళ్లు. పూజ వయసు 25 సంవత్సరాలు కాగా, ని
హైదరాబాద్ : ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మెదక్, సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాల ప్రజాప్రతినిధులు, �
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ (4) మరోసారి నిరాశ పరిచాడు. తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన అతను.. భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మూడో బంతికే పెవిలియ�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సలహాదారుగా డాక్టర్ వాసుదేవ రెడ్డి ఆర్ నలిపిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను ఎన్నారై వైద్య వ్యవహారాల సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు...
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో టెయిలెండర్లను మహమ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చడంతో ఆ జట్టు 284 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు జానీ బెయిర్స్టో (106), శామ్ బిల్లింగ్స్ (36) కాసేపు