భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 10వ ఓవర్ మూడో బంతికి ఫిల్ సాల్ట్ (8) పెవిలియన్ చేరాడు. హర్షల్ వేసిన లో ఫుల్టాస్ను భారీ షాట్ ఆడేందుకు సాల్ట్ ప్రయత్న�
సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ నిర్వహించిన షోడశదినాత్మక అరణ్యకాండ పారాయణ దీక్ష ముగిసింది. ఈ దీక్షలను తిరుమలలో 16 రోజుల పాటు చేపట్టారు. ఆదివారం సాయంత్రం మ
CM KCR Press Meet | బీజేపీ ఎవరిని ఉద్దరించిందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఒక రైతుబీమా ఇచ్చే తెలివి ఉన్నదా మీ గవర్నమెంట�
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఆరంభంలోనే ప్రమాదకరమైన బట్లర్ (18)ను ఆవేష్ ఖాన్ అవుట్ చేయగా.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన జేసన్ రాయ్ (27)ను జమ్మూ ఎక్�
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్కు శుభారంభం దక్కింది. కెప్టెన్ జోస్ బట్లర్ (18) విఫలమైనప్పటికీ.. మరో ఓపెనర్ జేసన్ రాయ్ (23 నాటౌట్), డేవిడ్ మలాన్ (7 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో అ�
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. స్టార్ ఆటగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (18) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆవేష్ ఖాన్ వేసిన స్లోబాల్ను ఆడేందుకు ప్రయత్నించిన
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ ఎస్సారెస్పీ గేట్లు ఎత్తివేశారు. మొత్తం 9 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ నుం�
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలోని జానకి బాయి చెరువు కనువిందు చేస్తున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మత్తడి దుంకుతూ.. సరికొత్త అందాలను సంతరించుకొని చ
హైదరాబాద్ : ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విరుచుపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా�
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. ఈ క్రమంలోనే నాటింగ్హామ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్.. మరో ఆలోచన లేకుండ�
Sri Lanka Crisis | శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ద్వీప దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. అయితే, 9వ తేదీ శ్రీలంక దేశానికి ఇబ్బందికరంగా తయారైంది. వరుసగా గత నాలుగు నెలలుగా 9వ తేదీ
రాజమండ్రిలోని 42వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ పెద్ద ఎత్తున మొక్కలు నాటింది. రాజమండ్రిలోని ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం, ఏపీ ఫారెస్ట్ అకాడమీ క్యాంపస్లో ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టారు.
ఇంగ్లండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. తొలి రెండు మ్యాచులను వరుసగా 50, 49 పరుగుల తేడాతో ఖాతాలో వేసుకుంది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ సత్తా చాటుతూ అదరగొడుతోంది. ఈ క్ర�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రజలకు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచనలు ఇ