దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. నిద్ర ముంచుకు రాగానే అక్కడే పడుకుని నిద్రపోయాడు. పడక గదిలో నుంచి గురక శబ్ధం రావడంతో మేల్కొన్న ఇంటి యజమాని.. దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు.
ఎడ్జ్బాస్టన్ టెస్టులో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ హీరో రిషభ్ పంత్ (57) రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్లో లీచ్ బౌలింగ్లో ధ
హైదరాబాద్ : బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలనిమంత్రి తలసాని శ్రీని�
భారత యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో షార్ట్ బాల్కే పెవిలియన్ చేరిన అతను.. రెండో ఇన్నింగ్స్లో కూడా షార్ట్ బంతికే
ముంబై : సుదీర్ఘ రాజకీయ పరిణామాల అనంతరం మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర సింగ్ ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సోమవారం అసెంబ్లీలో మెజారిటీ �
మద్దూరు(ధూళిమిట్ట), జూలై04: ఎలాంటి అనుముతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 33 టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామ శివారులో
జగిత్యాల : తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణ రాష్ట్రంపై ద్వేషాన్ని ప్రదర్శించిన ప్రధాని మోదీ కాదు ఖేడీ అంటూ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జగిత్యాలలో ఆయన మీడియా
ముంబై : బాలీవుడ్ డ్రగ్ కేసులో అరెస్టయిన సిద్దార్థ్ పితానీకి ఊరట లభించింది. దివంగత నటుడు సుశాంత్ రాజ్పుత్ మరణం తర్వాత డ్రగ్స్ కేసులో.. అతని రూమ్మేట్ అయిన సిద్ధార్థ్ గతేడాది అరెస్టయిన విషయం తెలి�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. మంచి టచ్లో కనిపించిన తన మార్కు కవర్ డ్రైవ్లతో ఖాతా తెరిచిన అతను.. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించాడు. కా
హైదరాబాద్ : రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో దేశానికి, తెలంగాణకు ఏదో నిర్దేశనం చేస్తారనుకుంటే ప్రజలకు నిరాశే మిగిలింది. బీజేపీ నేతలకు అధికార యావ, కేసీఆర్ నామ స్మరణ తప్ప మరేమీ కనిపించలేదు. వి
మచిలీపట్నం మండలం గారాలదిబ్బ గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. టీడీపీ కార్యకర్తల దాడిలో వైసీపీకి చెందిన ఒడుగు నాగరాజు మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. ఒడుగు నాగరాజు మృతదేహంతో వైస�
ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్పై ముంబై కోర్టు వారెంట్ జారీ చేసింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధాసోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెయిలబుల్ వారెంట్ను జారీ చేయడంతో పాటు ఈ నెల 18న కోర్ట