నాగర్ కర్నూల్ : నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి గర్జిస్తూ పర్యాటకులకు కనువిందు చేసింది. ఆదివారం హైదరాబాద్కు చెందిన పర్యాటకులు సఫారీలో ఫరహాబాద్ వైపు అటవీ ప్రాంతంలో వెళ్లగా.. అక్కడ రోడ్డు దాటుతూ పెద్దప
ఎడ్జ్బాస్టన్ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ను అద్భుతంగా ఆరంభించిన ఇంగ్లండ్ను టీకి ముందు బుమ్రా దెబ్బతీశాడు. క్రాలీ (46)ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే ఓలీ పోప్
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 64వ పుట్టిన రోజును పురస్కరించుకుని, ఆయన కోరిక మేరకు జన్మదిన వేడుకలు అత్యంత నిరాడంబరంగా �
హైదరాబాద్ : తెలంగాణ సాంసృతిక పునర్వైభవాన్ని చాటిచెప్పేలా కాకతీయ వైభవ సప్తాహం నిర్వహించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెం�
హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనికి తోడు అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్,
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు. ఓపెనర్లు అలెక్స్ లీస్ (56 నాటౌట్), జాక్ క్రాలీ (46) ఇద్దరు సెంచరీ భాగస్వామ్యంతో భారీ ఛేజ్ను అద్భుతంగా ఆరంభించారు. ఈ క్రమంలో వికెట్ కోస�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కోరారు. విభజన కారణంగా తమ రాష్ట్రం విపరీతంగా నష్టపోయిందని, ఆ మేరకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూడాలని ఆ�
ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని మోదీ కలిశారు. ఆ యోధుడి కుమార్తె అయిన 90 ఏండ్ల వయసున్న పసల కృష్ణ భారతిని కలుసుకున్నారు. ఆమె పాదాలను తాకి ఆశీస్సులు తీ�
ఏటా జరుపుకునే ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) మహాసభలు కోవిడ్ కారణంగా ఈ సారి రెండేండ్ల విరామం తర్వాత జరిగాయి. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు అంగరవంగ �
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేండ్ల సమయం ఉండగానే.. వైసీపీ తమ పార్టీ అభ్యర్థులను స్క్రీనింగ్ చేసే పని చేపట్టింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సెగ్మెంట్లలో తగిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు...
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో భారీ చోరీ జరిగింది. దుండగులు గ్యాస్ కట్టర్తో లాకర్ ధ్వంసం చేసి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీస�
హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డుపై సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఔటర్ రింగ్
IAS Athar | ఐఏఎస్ అధికారి టీనా దాబి మాజీ భర్త ఐఏఎస్ అథర్ అమీర్ ఖాన్ త్వరలో డాక్టర్ మెహ్రీన్ క్వాజీని వివాహమాడనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా ఫొటోలును సైతం షేర్ చే�
తిరుమల కొండపై వేంచేసిన శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలోని అన్ని కంపార్ట్మెం�
నల్లగొండ : దళిత బంధు పథకం దళితుల ఆత్మగౌరవం ఇనుమడింప చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఈ పథకాన్ని రూపొందించారని ఆయన చెప్పారు. సోమవ