కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లాలోని తిర్యాణి మ�
మహబూబ్నగర్ : గత ఐదు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మహబూబ్ నగర్ రూరల్ మండలం దివిటి పల్లి గ్రామంలో కొన్ని ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. విషయం తెలుసుకున్న వెంటనే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్�
ప్రకృతి ప్రేమికులు.. ఊటీ, కొడైకెనాల్కు వెళ్లా ల్సిన అవసరం లేదు. ప్రపంచానికే తలమానికమైన ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఈ గడ్డమీద పురుడు పోసుకుని రా.. రమ్మని ఆహ్వానిస్తున్నాయి.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని కోరింది. �
ప్రఖ్యాత మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను తాను కొనేస్తానని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కొంతకాలం క్రితం ప్రకటించారు. దీనికోసం 44 బిలియన్ డాలర్ల డీల్ కూడా చేసుకున్నాడు. అయితే ట్విట్టర్లోని బాట్స్, ఫేక్ ఖ�
కరీంనగర్ జూలై 11 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో చేసిన మౌన దీక్ష పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం కరీ�
వయసు ఒక సంఖ్య మాత్రమే.. మనలో పట్టుదల ఉండాలేకానీ ఏ వయసులో అయినా మనం అనుకున్నది సాధించవచ్చు. ఈ మాటలను నిజం చేసింది భగవానీ దేవీ దాగర్ అనే 94 ఏళ్ల బామ్మ. ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్-2022లో భారత్ తరఫున పోటీ పడిన ఆమ�
హోమియో వైద్యంలో రోగానికి కాదు రోగికి చికిత్స చేస్తారు. అదేంటి రోగం వచ్చిన వారినే రోగి అంటారు కదా అంటే అక్కడే ఉంది అసలైన మూలాలు అని చెప్తారు హోమియో వైద్యులు. రోగంతో పాటు రోగముందనే ఆలోచనను..
హైదరాబాద్ : గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతున్నది. ఎగువతో పాటు నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నదిలోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం భారీగా పెరగడంతో �
ధారూరు, జూలై 11 : దళితుల అభ్యున్నతికిరాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో ధారూరు మండల పర�
కూరగాయలు కొనడానికి అయ్యే ఖర్చులు తగ్గించుకోవడం, మనఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెరటి తోటల పెంపకమే మార్గం. అయితే, పెరటి తోటల పెంపకం ఎలా చేపట్టాలో, వాటి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అనువైన పంటలు ఏవో.. �
Sri Lanka Crisis | శ్రీలంకలో కొనసాగుతున్న నిరసనల మధ్య సోమవారం అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుపై ఒప్పందం కుదిరింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం శ్రీలంక మంత్రివర్గం రాజీనామా చేసేందుకు అంగీకరించిందని ప్రధాని