న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,086 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 18శాతం తక్కువ కేసులు నమోదయ్�
హైదరాబాద్ : ఇటీవల పలు కారణాలతో రద్దు చేసిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. ఈ మేరకు రద్దు చేసిన 13 డెమో రైళ్లను పునరుద్ధరిస్తూ టైం టేబుల్ ఖరారు చేసింది. విజయవాడ-గూడూర్, గూడూర్-విజయవాడ, ని�
హైదరాబాద్ : నల్గొండ జిల్లా నార్కట్పల్లి ఫ్లై ఓవర్పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఆరెంజ్ ట్రావెల్కు చెందిన బస్సు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సులో ప్�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. స్వామివారికి ఆదివారం ఒకే రోజు రూ.6కోట్లకుపైగా ఆదాయం వచ్చింది
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం నేడు జరుగనున్నది. మూడు రోజుల పాటు జరిగే వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటలకు కల్యాణ క్రతువ�
హైదరాబాద్ : ఖైరతాబాద్ ఆర్టీసీ కార్యాలయం వద్ద ప్రైవేట్ ట్రావెల్కు చెందిన బస్సు బీభత్సం సృష్టించింది. కర్నాటక నుంచి వస్తుండగా బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి.. పైకి ఎక్కింది. ప్రమాద సమయంలో బస్సు�
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. యాత్ర సోమవారం నాటికి ఐదో రోజుకు చేరగా.. ఒకే రోజు 19వేల మంది భక్తులు బాబా బర్ఫానీని దర్శించుకున్నారు. యాత్ర కోసం జమ్మూకశ్మీర్ ప్రభుత్వ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలు మంగళవారం పునః ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు బడిబాటపట్టనున్నారు. అయితే, ఈ సారి ఆరు అంచెల కొత్త విధానంలో విద్యా సంవత్సరం అమలుకానున్నది. వ�
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. టీ20 సిరీస్ గెలిచిన తర్వాత వన్డే సిరీస్లో కూడా శుభారంభం చేశారు. ఈ క్రమంలో జరిగినె రెండో వన్డేలో కూడా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. తొలుత బ
హైదరాబాద్ : నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో జరిగిన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా గ్రేటేర్లో రె�
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టులో భారత కీపర్ రిషభ్ పంతో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులతో ఆకట్టుకున్న అతను.. రెండో ఇన్నింగ్స్లో 57 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మర
హైదరాబద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎన్నారైలు నినదించారు. ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) మహాసభలకు హాజరైన సందర్భంగా టీఆర్ఎస్ యూఎస్ఏ ఆధ్వర్యంల�
హైదరాబాద్ : జంట నగరాల పరిధిలో సోమవారం రాత్రి వాన దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో దాదాపు రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. ఉస్మానియా యూనివర్సిటీ, తార్నాక, బోడుప్పల్, తార్నాక, లాలాపేట, పీర్జాదిగూడ, నా