కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ప్రారంభించారు. గ్రామ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలు నాటా
టెక్ కంపెనీలో పని చేస్తూ బిజీగా ఉండే ఆ వ్యక్తి.. సెలవు దొరకగానే కుటుంబంతో సరదాగా గడిపేందుకు వచ్చాడు. భార్యాపిల్లలతో పాటు చెల్లెలు, ఆమె పిల్లలను కూడా తీసుకొని సినిమాకెళ్లాడు. సినిమా అయిపోయిన తర్వాత బయటకు వ
పరిగి, జూలై 5 : పరిగి నియోజకవర్గంలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు వెచ్చిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ / వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా పాలన అందించే వీలున్నదని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) డైరెక్టర్ జనరల్ సంత�
కుత్బుల్లాపూర్ : గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న భార్యభర్తలను వేర్వేరు రోజుల్లో రిమాండ్కు తరలించిన సంఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వె�
పెద్దశంకంపేట : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మహిళలకు అండగా టీఆర్ఎస్ ప్రభత్వం ఉంటుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. మొదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని రైతువేదిక భవనంలో కల్యాణలక్ష్�
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. నాలుగో రోజు ఆటలోనే ఆధిపత్యం ప్రదర్శించిన జో రూట్, జానీ బెయిర్స్టో ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. ఐదో రోజు ఆట మొదలైనప్పటి నుంచే రూట్ (142 నాటౌట
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రమని తిరుమల శ్రీ వైఖానస ట్రస్ట్ కార్యదర్శి ప్రభాకరాచార్యులు పేర్కొన్నారు. వైఖానస భగవత్ శాస్త్రం వేదంతో
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు 1000 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు స�
రాజోలు వైసీపీ రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు రాజీనామాలు సమర్పించగా.. తాజాగా ఆ పార్టీ నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ బొంతు రాజేశ్వరరావు కూడా తన పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజధానిలో విడతల వారీగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అసంపూర్తిగా ఉన్�
నల్లగొండ : మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నల్లగొండ పోలీసులు ముందడుగు వేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ ఇద్దరు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రెమా ర