ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు నల్లబెలూన్లు గాలిలోకి ఎగరేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని మెజిస్ట్ర
శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిలిచిపోయాయి. దీంతో ఎన్నో ఆశలతో శ్రీకాళహస్తికి వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రాహుకేతు పూజలు నిలిపివేసిన సమాచారాన్ని భక్తులకు అందజేయడంలో విఫలం కావడంతో...
ఒంగోలు గాంధీరోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో ఎంఎస్ఎంఈ శాఖ ప్రారంభమైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నిధు సక్సేనా వర్చువల్గా ప్రారంభించారు.
తమకు కేటాయించిన 300 ఎకరాల ఇండ్ల స్థలాన్ని త్వరగా ఇప్పించాలని టీటీడీ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ వెంకటరమణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ విలువ ప్రకారం ధర చెల్లించినా భూమి అప్పగించలేదని వారు కలెక్టర్
రాజన్న సిరిసిల్ల : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని 26వ వార్డులో ఆయన ఇంటింటా తిరుగుతూ ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం ఆయన �
వరంగల్ : జిల్లాలోని పైడిపల్లి గ్రామానికి చెందిన ఇట్యాల రమేష్ (55)కోర్టు ఆవరణలో మంగళవారం ఉదయం హఠాన్మరణం చెందారు. కోర్టు విచారణకు హాజరైన కక్షిదారుడు కోర్టు సముదాయంలో బాత్రూం లో విగత జీవిగా ఉండడాన్ని ఇతర కక�
హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం అలుమకున్నది. ప్రముఖ సినీనటుడు, పీపుల్స్ స్టార్, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) కన్నుమూశారు. కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం మల్లం�
న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఆగస్ట్ 6న జరుగనున్నది. ఎన్నిక కోసం మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగనున్నది. ప్రస్తుత ఉప రాష
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కల్యాణ మహోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. వేడుకల్లో భాగంగా కల్యాణ క్రతువు ప్రారంభమైంది. ప్�