ఆకాశంలో ప్రయాణించే సమయంలో విమానానికి చిన్న సమస్య వచ్చినా వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేసేస్తారు. ఆ చిన్న సమస్య వల్ల ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఎమిరేట్స్కు చెందిన ఒక విమానం మాత్�
ప్రస్తుతం మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ భయంతో చాలా దేశాల్లో మరోసారి మాస్కు తప్పనిసరి చేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. ఇలాగే న్యూజిల్యాండ్లో కూడా తాజాగా ఆదేశాలు వచ్చాయి
భారత ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కోర్టుకెక్కింది. గతేడాది నుంచి రకరకాల పోస్టులు తొలగించాలంటూ భారత ప్రభుత్వం నుంచి సోషల్ మీడియా సంస్థలకు ఉత్�
ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ మంగళవారం వెల్లడించింది. వీరిలో 96 మంది పురుషులు, 67 మంది మహిళలు ఉన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహణకు న్యాయవాది వై కోటేశ్వరరావు (వైకే) ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప�
ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్రెడ్డి తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపితే.. ఇతర చిన్నారులకు ఆదర్శం�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత్ ఘోరపరాజయంతో టీమిండియా అభిమానులు తీవ్రంగా అసంతృప్తి చెందారు. భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్లో పూర్తిగా విఫలమవడం, బ్యాటర్లు కనీసం పోరాట పటిమ చూపలేకపోవడాన్ని విమర్శిస్తున్న
మహదేవపూర్, జూలై5: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బరాజ్కు ఎగువన ఉన్న మహ
న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఊరడమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. 50 ఏండ్ల తర్వాత నిర్వహించిన జాతరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు తమ పిల్లాపాపలత
కరీంనగర్ : ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పచ్చని తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో మంగళవారం పలు అభివృద్ధ
జోగులంబ గద్వాల : పట్టాదారు పాస్ బుక్ కోసం రూ.7,500 లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవెళ్లి మండల కేంద్రంలోని తహసీల�
పరిస్థితులను బాగా అర్థం చేసుకుని వాటికి తగ్గట్టు నడుచుకునే వాడే సుఖంగా బతుకుతాడని పెద్దలు చెప్తారు. ఈ సలహాను తూచా తప్పకుండా కొన్ని చింపాంజీలు పాటిస్తూ సైంటిస్టులకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఉగాండాలోన�
అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలోని వివిధ నగరాల్లో గత కొన్నాళ్లుగా శ్రీవారి కల్యాణాలను జరుపుతున్నారు.
చిన్నశంకరంపేట,జులై05 : పాముకాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేటలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శాలిపేట గ్రామానికి చెంది�
సికింద్రాబాద్లోని ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ కళాశాల టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నది.