శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. పవిత్రోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం బుధవారం ఆవిష
సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జులై 7వ తేదీ విడుదల చేయనుననారు. ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం బుధవారం శ్రీవారి మెట్టు సమీపంలో వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవగా.. ఆలయ వేద పండితులు ఉత్సవమూర్తులకు ఊరేగించారు.
ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడో, అత్యవసర పరిస్థితుల్లోనో పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చెయ్యాలి. కానీ కొందరు చాలా చిన్న విషయాలకే పోలీసులకు ఫోన్ చేసి సమయం వృధా చేస్తుంటారు. ఇలాంటి కాల్స్ చెయ్యొద్దంటూ తాజ
భూ కైలాస క్షేత్రం శ్రీశైల మల్లన్నకు భక్తులు మొక్కుబడిగా చెల్లించిన హుండీని బుధవారం లెక్కించారు.
28 రోజుల ఆదాయాన్ని లెక్కించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నగదు రూపంలో రూ. 3 కోట్ల 69 లక్షల 67 �
కుత్బుల్లాపూర్,జూలై6 : గుట్టుచప్పుడు కాకుండా ఎండు గంజాయిని విక్రయిస్తున్న మహిళను బుధవారం మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా అధికారి విజయభాస్కర్ ఆదేశాల మ�
కేపీహెచ్బీ కాలనీ, జూలై 6 : భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం కేపీహెచ్బీ కాలనీ డివిజన్లోని సర్�
నిర్మల్ : కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని రాష్ట్ర విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మ�
ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత జట్టు ఓటమి చవిచూసింది. ఇప్పుడు అందరి చూపూ పరిమిత ఓవర్ల సిరీస్పై పడింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన తొలి టీ20లో.. ఫుల్ టైం సారధి రోహిత్ శర్మ కూడా జట్టుతో చేరడంతో ఆ�
కామారెడ్డి : 4.26 ఎకరాల స్థలంలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణ శివారులోని కొయ్యగుట్ట వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న ‘బాన్సువాడ ఆటోనగ�
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 6 : జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోత�
వెల్దండ : నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల, ఎంఆర్సీ ప్రాథమిక పాఠశాల, మండల పరిధిలోని రాచూరు ఉన్నత పాఠశాలను ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైర�
తాజాగా ముగిసిన ఇంగ్లండ్-భారత్ టెస్టు మ్యాచ్ తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రిషభ్ పంత్ టాప్ టెన్ బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించ�
పెద్దఅంబర్పేట, జూలై 06 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతిపేట వద్ద అవుటర్ రింగ్ రోడ్డుపై బుధవారం ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తాపడింది. వివరాల్లోకి వెళ్తే.. డీజిల్ ట్యాంకర్ చెర్లపల్లి న�
హైదరాబాద్ : ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్ కుటుంబ