కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గురువారం జిల్లాలోని మల్యా�
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు 15 గంటల సమయం పడుతున్నది. కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయి ఉన్నాయి. క్యూ లైన్లో..
సూర్యాపేట : విద్యుత్ సంస్కరణల పై కేంద్రం వెనకడుగు అంటూ వస్తున్న కథనాలు ముమ్మాటికి మోసపురితమైనవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించి
Sri Ram Sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువ నుంచి పెద్దఎత్తున వరద వస్తుండటంతో ప్రాజెక్టులోకి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 22,187 క్యూసెక్కుల నీరు వస్తుండగా
హైదరాబాద్ : ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి సమీక్షించారు. ఈ సం
జోగులాంబ గద్వాల (అయిజ) : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో డ్యాంలోకి వరద పోటెత్తుతున్నది. 1633 అడుగుల నీటి సామర్థ్యం కలిగిన టీబీలో ప్రస్తుతం 1618.87 అడు�
Yadadri Temple | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి బంగారం విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయ గోపురానికి బంగారంతో తాపడం చేయించడానికి
Satavahana University | కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో (Satavahana University) ఎలుగుబంటి మరోసారి హల్చల్ చేసింది. వర్సిటీ సమీపంలోని మల్కాపూర్లో స్థానికులకు ఎలుగుబంటి కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వా�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ జాబితాలో మూడో స్థానానికి పడిపోయింది. అదే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా మరో రెండు శాతం పాయింట్లు కోల్పోవడంతో దాయాది పాకి
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే వ్యాపారవేత్తల్లో మహీంద్ర సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒకరు. తనకు తోచిన విషయాలను, కనిపించిన అద్భుతాలను అందరితో పంచుకుంటూ సంతోషిస్తారాయన. అలాగే ఇటీవల అగ్రరాజ్యం అమెర�
ప్రపంచ వ్యాప్తంగా భారత్కు పేరు తెచ్చిన మాజీ అథ్లెట్ పీటీ ఉషను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి కోటాలో నలుగురి పేర్లను రాజ్యసభకు నామినేట్ చేసింది. వారిలో ‘‘పర
ఈనెల మూడో వారంలో వెస్టిండీస్ తో వన్డేలు ఆడేందుకు గాను కరేబియన్ దీవులకు వెళ్లనున్నది టీమిండియా. అక్కడ వెస్టిండీస్ తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడుతుంది. అయితే వన్డే సిరీస్ కు రోహిత్ కు విశ్రాంతినిచ్చి.. శిఖర్
ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీనిపై మాజీ లెజెండ్, ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్�
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డాటా చౌర్యానికి కుట్ర జరిగింది నిజమే అని ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ నిర్ధారించినట్లు ఆ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వం డా