రంగారెడ్డి : జల్పల్లి మున్సిపాలిటీలో రూ. 20 కోట్లతో రోడ్డు,డ్రైనేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, జల్పల్లిని మరింత అభివృద్ధి చేస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిప�
కొడంగల్, జులై 06 : ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఉంటామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ పీహెచ్సీలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్తో కలిసి రోగులకు ఉచ�
ఈ నెలాఖరులో జరగబోయే వెస్టిండీస్-భారత్ వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కెప్టెన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలకు వెస్టిండీస్ సి�
నిజాంపేట,జూలై6 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిక అవుతున్నారని మొదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. బుధవార�
నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం కట్టంగూర్ మండలం గార్లబాయీ గూడెంలో రూ.25 లక్షలతో పలు అవివృద్ధి పనులకు శంకుస్థాపన చ�
Heavy rains | రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రంగారెడ్డి : జిల్లాలోని కొత్తూరు మండలం ఇన్నుల్ నర్వ గ్రామ శివారులో మూడు రోజుల క్రితం క్వారీ గుంతలో పడి గల్లంతైన బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. కాగా, ఘటన స్థలానికి ఎన్డీఅర్ఎఫ్ బృందాలు చేరుకొని గాలింపు చర్యల�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలను జూనియర్ �
Kadem project | కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 9861 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 16,084 క్యూసెక్కుల నీటిని
Vinay Bhasker | కాకతీయుల చరిత్రను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్విప్ వినయ్ భాస్కర్ (Vinay Bhasker) అన్నారు. కాకతీయులకు ఏడు సెంటిమెంటుగా ఉన్నదని
Bhadradri | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో జిల్లాలోని సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి �
Minister KTR | గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మంచి రోజులు వచ్చేశాయ్.. అందరికి శుభాకాంక్షలు. వంటింటి గ్యాస్ లిండర్ ధరను కేంద్రం మరో రూ.50 పెంచేసింది. సిలిండర్ ధర పెంచి �
TTD | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ (TTD) విడుదల చేసింది. ఈనెల 12, 15, 17 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్లో
NH 65 | యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ డీసీఎం చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట శి�
ఎడ్జ్బాస్టన్ టెస్టులో భారత జట్టు ఘోర పరాజయం మూటగట్టుకుంది. 377 పరుగుల భారీ లక్ష్యాన్ని కాచుకోలేక ఓటమిపాలైంది. ఈ క్రమంలో భారత జట్టు తాత్కాలిక సారధి జస్ప్రీత్ బుమ్రా.. మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. రెండో ఇన్ని�