ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లె మండలం పెద అలవులపాడు గ్రామంలో ఉన్న వెయ్యేండ్ల నాటి దుర్గా శిల్పాన్ని రక్షించాలని ఏపీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా�
ఒడిశా పూరీలో జగన్నాథ రథయాత్ర సమయంలో ప్రత్యేక రైళ్లు నడపాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే (ఈసీఓఆర్) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక రైళ్ల వివరాలను సోమవారం వెల్లడించింది. విశాఖపట్నం-పూరీ స్పెషల్ (08933) జూల�
రానున్న రెండు రోజుల్లో ఏపీలోని రాయలసీమ, కోస్తాంద్రలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది.
సూర్యాపేట : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజక వర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా పని చేస్తూ ప్రమాదవశాత్తు మృత్యు�
రాష్ట్రంలో ఏపీ ఈఏపీసెట్ 2022 ప్రారంభమైంది. తొలుత ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 10 సెషన్లలో ఈ నెల 8 వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
సూర్యాపేట : తెలంగాణకు వచ్చిన మోదీ రాష్ట్రానికి ఉపయోగపడే ఏ అంశం చెప్పలేదు . కేవలం తెలంగాణపై ఉన్న ఈర్ష్యా ద్వేషాలను వెళ్లగక్కారే తప్పా రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క మాట మాట్లాడలేదని మంత్రి జగదీష్ రెడ్డి విమ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబొద్దీన్ సోమవారం మంత్రి కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా తనను నియమించినందుకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిప
హైదరాబాద్ : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 64వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వెళ�
హైదరాబాద్ : తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మేడె రాజీవ్ సాగర్ సోమవారం మంత్రి కేటీఆర్ను ప్రగతి భవన్లో మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి కేటీఆర్ రాజీవ్ సాగర్కు శుభాకాంక్షలు తెలిపారు
Talasani Srinivas yadav | దేశం నుంచి బీజేపీని తరమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి శివారులో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని రాజోలు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఎస్ కే ఎస్ ట్రావెల్స్ బస్సు ముంద�