ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బెయిర్స్టో (106)ను అవుట్ చేసిన షమీ.. ఇండియాకు బ్రేక్ ఇస్తే ఆ తర్వాతి ఓవర్లోనే స్టువర్ట్ బ్రాడ్ (1)ను సిరాజ్ పెవిల�
వచ్చే నెలలో గీతం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో స్మార్ట్ఐడియాథాన్-2022 నిర్వహించనున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఐడియా పిచింగ్ పోటీలు ఆగస్టు 10, 11 తేదీల్లో జరగనున్నాయి...
హైదరాబాద్ : జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో
అద్భుతంగా పోరాడి సెంచరీ చేసిన జానీ బెయిర్స్టో (106) ఎట్టకేలకు పెవిలియన్ చేరాడు. ఆఫ్స్టంప్ ఆవల షమీ వేసిన బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించిన బెయిర్స్టో విఫలమయ్యాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్�
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని బలూచ్ ప్రావిన్స్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలోపడిపోయింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. �
ఇంగ్లండ్ టెస్టులో స్టార్ ఆటగాడు బెయిర్స్టో సెంచరీతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో తన అలవాటుకు భిన్నంగా నిదానంగా ఆడుతూ విమర్శలపాలైన బెయిర్స్టో.. మూడో రోజు ఆటలో జూలు విదిల్చాడు. కోహ్లీతో చిన్న వాగ్వాదం జరి�
న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో నియంత్రణ రేఖ (LoC) వెంబడి డజనుకుపైగా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లో మళ్లీ యాక్టివ్గా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు
ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అప్పీలేట్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు నియమితులయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వర్తించిన రాజు.. ప్రస్తుతం సె�
బాగా వర్షం పడుతున్నప్పుడు స్విగ్గీ డెలివరీలు ఇవ్వడం ఎంత కష్టమో. ఆ వానలో బైక్పై వెళ్లడం ప్రమాదకరం కూడా. అందుకే ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ తెలివిగా ఆలోచించాడు. బాగా వర్షాలు పడుతున్నాయని, బైక్ పక్కన పెట్టేసి
నల్లగొండ : బీజేపీలో మార్పు రాకపోతే ప్రజలే బీజేపీని మారుస్తుస్తారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఐదేండ్లకొకసారి వచ్చే ఎన్నికలే ప్రజల ఆకాంక్షకు అద్
హైదరాబాద్ : బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిక�
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణాన్ని కన్నుల పండువగా.. అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఈనెల 5 వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, 6 వ తేదీన జరిగే రథో�
హైదరాబాద్ : నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, హైదర్నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిజాంపేట, ప్రగతినగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, కిస్మత్పురా, బండ్లగూడ జాగీర