ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. నాలుగో రోజు ఆటలోనే ఆధిపత్యం ప్రదర్శించిన జో రూట్, జానీ బెయిర్స్టో ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. ఐదో రోజు ఆట మొదలైనప్పటి నుంచే రూట్ (142 నాటౌట
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రమని తిరుమల శ్రీ వైఖానస ట్రస్ట్ కార్యదర్శి ప్రభాకరాచార్యులు పేర్కొన్నారు. వైఖానస భగవత్ శాస్త్రం వేదంతో
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు 1000 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు స�
రాజోలు వైసీపీ రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు రాజీనామాలు సమర్పించగా.. తాజాగా ఆ పార్టీ నియోజకవర్గ మాజీ ఇంఛార్జ్ బొంతు రాజేశ్వరరావు కూడా తన పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజధానిలో విడతల వారీగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అసంపూర్తిగా ఉన్�
నల్లగొండ : మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నల్లగొండ పోలీసులు ముందడుగు వేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ ఇద్దరు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రెమా ర
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు నల్లబెలూన్లు గాలిలోకి ఎగరేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని మెజిస్ట్ర
శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు నిలిచిపోయాయి. దీంతో ఎన్నో ఆశలతో శ్రీకాళహస్తికి వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రాహుకేతు పూజలు నిలిపివేసిన సమాచారాన్ని భక్తులకు అందజేయడంలో విఫలం కావడంతో...
ఒంగోలు గాంధీరోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో ఎంఎస్ఎంఈ శాఖ ప్రారంభమైంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) నిధు సక్సేనా వర్చువల్గా ప్రారంభించారు.
తమకు కేటాయించిన 300 ఎకరాల ఇండ్ల స్థలాన్ని త్వరగా ఇప్పించాలని టీటీడీ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ వెంకటరమణరెడ్డికి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ విలువ ప్రకారం ధర చెల్లించినా భూమి అప్పగించలేదని వారు కలెక్టర్
రాజన్న సిరిసిల్ల : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని 26వ వార్డులో ఆయన ఇంటింటా తిరుగుతూ ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం ఆయన �