అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం లభించింది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ , టిఆ
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో కోహ్లీ స్వల్పస్కోరుకే అవుటయ్యాడు. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. మాథ్యూ పాట్స్ వేసిన బంతిని చివరి క్షణంలో వదిలేయడానికి ప్రయత్నించాడు. ఈ �
హైదరాబాద్ : తెలంగాణ మోడల్ స్కూల్స్ సొసైటీలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 194 మోడల్ స్కూల్లో నాలుగు కోర్సుల్లో ఫస్టియర్లో ప్రవేశాలకు శనివారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నె�
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచే సత్తా మనకున్నదని, ఆ దిశగా మనమంతా పనిచేయాలని పల్నాడు జిల్లా ఇంఛార్జీ మంత్రి కారుమూరు నాగేశ్వర్రావు సూచించారు. ప్రజా ప్రభంజనం పల్నాడు జిల్లా నుంచే ప్రారంభం కావాలని...
Monkeypox | ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా మధ్య యూరప్లో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతున్నది. గత రెండు వారాల్లో మంకీఫాక్స్ కేసులు మూడు రెట్లు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ చీ�
భారత్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లిష్ బ్యాటర్లు జో రూట్ (9 నాటౌట్), ఓలీ పోప్ (10) మరో వికెట్ పడకుండా జాగ్రత�
ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగించేందుకు ఏపీ సర్కార్ మొగ్గు చూపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారానికి ఐదు రోజుల పని పాలసీ గడువును...
ఎడ్జ్బాస్టన్ టెస్టులో స్టువర్ట్ బాల్ బౌలింగ్లో ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కెప్టెన్ బుమ్రాపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా క్రికెట్ గాడ్గా అభిమానులు ప�
గత 30 ఏండ్లుగా సేవలందిస్తున్న పినాకినీ ఎక్స్ప్రెస్ రైలు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ 1 పై కేకు కోసి మరీ రైలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు...
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి అందరి మన్ననలు పొందిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్. కేవలం 111 బంతుల్లోనే 146 పరుగులు చేసి వన్డే, టీ20 తరహా ఆటతీరుతో అందరినీ అలరించాడీ ఎడం చేత�
ఆంధ్రప్రదేశ్ మంత్రి రాజన్న దొర సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో చేరితే తనకు రూ.30 కోట్లు ఇచ్చేందుకు బేరమాడారని ఆరోపించారు. అంతలా ప్రలోభపెట్టినా వారి పార్టీలోకి వెళ్లకుండా...
తిరువనంతపురం : కేరళకు చెందిన సీనియర్ రాజకీయ నేత పీసీ జార్జ్ అరెస్టయ్యారు. లైంగిక వేధింపుల కేసులో ఆయనను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 10�
తొలిసారి జట్టు పగ్గాలు అందుకున్న కెప్టెన్ బుమ్రా తన అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. అంతకుముందు బ్యాటుతో (16 బంతుల్లో 31 నాటౌట్) ప్రపంచ రికార్డు సృష్టించిన తర్వాత బంతితో కూడా విజృంభిస్తున్నాడు. తర్వా
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత సారధి జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంటే అతనేదో పది వికెట్లు తీసేశాడని అనుకోకండి. ఎందుకంటే బుమ్రా బద్దలు కొట్టిన రికార్డు బ్యాటింగ్లో. ఇంగ�