శ్రీరామ్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఆటగాళ్ల వేలం విశాఖపట్నంలో నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వేలం పాటను నిర్వహించి 120 మంది స్థానిక క్రికెటర్లకు అవకాశాలు కల్పించారు. వచ్చే నెల 6 వ తేదీ నుంచి మినీ ఐ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్ మహానగరం అన్నిరంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ సెయిం
రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులకు హామ్ రేడియోపై అకాడమీ ఆఫ్ హామ్ రేడియో అవగాహన కల్పించింది. చీఫ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఏ రమేశ్ బాబు ఆధ్వర్యంలో ఈ అవగాహన �
రాష్ట్ర ప్రభుత్వ మెరుగైన ఆర్థిక నిర్వహణ, ఆర్థిక క్రమశిక్షణతో రికార్డు సృష్టించిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతిపక్ష టీడీపీ, దాని స్నేహపూర్వక మీడియా అబద్ధా
స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సూచించారు. రద్దీ అధికంగా ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్ర�
SERP | మహిళా సంఘాల వస్తువులను ప్రభుత్వం ఇకపై ఆన్లైన్లోనూ విక్రయించనుంది. దీనికోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకున్నది.
Avula Subbarao | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్ల ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు సుబ్బారావును
Ramanthapur | రామంతపూర్లో విషాదం చోటుచేసుకుంది. పెండ్లయిన ఐదు నెలలకే నవదంపతులు తనువుచాలించారు. సాయిగౌడ్, నవనీత ఐదు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు.