యాదాద్రి భువనగిరి : జిల్లాలోని గుండాల మండలంతుర్కల షాపురం ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా �
ర్షాకాలం వచ్చేసింది. వానలు కురుస్తుంటే వేడి నుంచి ఉపశమనం లభిస్తోంది. కానీ వర్షాలు ఆరోగ్యానికి ముప్పు కలిగించే అనేక వ్యాధులను మోసుకొస్తాయి. మలేరియా అలాంటి వ్యాధుల్లో ఒకటి. ఇది తీవ్రమైనది. సకాలం�
జగిత్యాల : మైనార్టీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణ 11వ వార్డ్ అమీనాబాద్లో సీడీపీ నిధులు రూ.8 లక్షలతో షాదీఖాన�
మలేషియా : అనిల్ కుర్మాచలంకు తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా సీఎం కేసీఆర్ నియమించడం పట్ల టీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టి బాబు చిరుత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిట్టి బాబ�
మంచిర్యాల : 75 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వాలు కార్మికుల శక్తి మీద నిలబడ్డాయి. కానీ, కార్మిక లోకానికి ఏనాడు ఒక్క మంచి పని చేయలేదని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం క్యాతనపల్లి మున్సిపాలిట�
మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్ పేరిట మహబూబ్నగర్ పట్టణం అప్పనపల్లి రిజర్వ్ ఫారెస్టులో ఏర్పాటు చేసిన.. కేసీఆర్ అర్బన్ ఏకో పార్కును భవిష్యత్తులో మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత�
దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ త్వరలోనే భారత జట్టులోకి రాబోతున్నాడు. రంజీ ట్రోఫీ-2022 లో భాగంగా భీకర ఫామ్ లో ఉన్న ఈ 24 ఏండ్ల కుర్రాడు.. జాతీయ జట్టులో పలువురు ఆటగాళ్లకు పోటీగా వస్త�
Minister KTR | మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో కొత్తగా నిర్మించనున్న జిల్లా రెడ్డి సంఘం భవనానికి భూమిపూజ చేశారు. అనంతరం రెడ్డి సంఘం ప్రమాణ స్వీకార
నల్లగొండ : అమెరికాలోని మేరీల్యాండ్లో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన నక్క సాయి చరణ్ కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. నల్గొండలోని చరణ్ నివాసంలో కుటుంబ �