ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 61.75 శాతం పోలింగ్ నమోదైనట్లు పోలింగ్ అధికారులు చెప్పారు. 6 గంటలకు క్యూ లైన్లలో ఉన్న వారికి...
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు �
IRCTC Rameshwaram Package | దక్షిణ భారతదేశాన్ని సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో రామేశ్వరం, కన్యాకుమారి, మధురై, తిరువనంతపురం తదితర ప్రాంతాలను సందర్శ
వనపర్తి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలోని శంకర్ సముద్రం రిజర్వాయర్లో ఈతకు వెళ్లి సుమెర్ (15) సంవత్సరాల బాలుడు మృతి
మహబూబ్నగర్, జూన్ 23 : అందరం కలిసి ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలోని వడ్డెర బస్తీలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక�
వివిధ ఆరోపణలపై సీఎం జగన్పై ఇప్పటి వరకు 32 కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తి విదేశాలకు వెళ్లేందుకు అనుమతించడంలో ఆంతర్యమేంటని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. సీఎంగా ఉన్నందుకు ఆయనో రూల్.. ఎంపీన�
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 23 : పిడుగుపడి ఒకరు మృతివ చెందారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని పెంచికల్పేట్ మండలం అగర్గూడ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పాల
తాడ్వాయి, జూన్23 : విద్యుత్ తీగలు తెగిపడి ఆరు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన తాడ్వాయి మండలం నార్లాపురం సమీపంలోని చింతల క్రాస్ వద్ద గురువారం చోటు చేసుకుంది. పశువుల కాపరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నార్లా
మేడ్చల్ మల్కాజిగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ది దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఉమ్మడి శామీర్పేట మండలంలోని అలియాబాద్, జగ్గంగూడ, కొల్తూర్, పోతారం, ఉద్దెమర్రి
న్యూఢిల్లీ : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మూడు నెలలు లేదంటే.. కొత్త డైరెక్టర్ను నియమించే వరకు ఆయనే ఎయి�
ఇండోర్ : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోర్ – ఖాండ్వా మార్గంలో బస్సు 50 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 40 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 50 మందికిపైగా ప్రయాణిక�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు.
ఘట్కేసర్ రూరల్, జూన్ 23 : ప్రజలలో నెలకొన్న మూఢ నమ్మకాలను తొలగించి అజ్ఞానులను విజ్ఞానులుగా మార్చిన మహనీయుడు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా �