హయత్నగర్, జూన్ 23 : యూటర్న్ తీసుకుంటుండగా స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వి�
న్యూఢిల్లీ : జికా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నది. ఇప్పటిదాకా దీనికి ఎలాంటి మందులూ, వ్యాక్సిన్లూ లేవు. నివారణ ఒక్కటే మార్గం. ఏడిస్ జాతి దోమల ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది. యుగాండాలోని జికా అనే అడవి �
ఈ నెల 27న శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు అన్న ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళం పర్యటన సందర్భంగా...
సూర్యాపేట : వరి వంటి సంప్రదాయ పంటలకు బదులుగా వాణిజ్య పంటల సాగుతో రైతులు భారీ లాభాలు పొందాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని పెన్ పహాడ్ మండలం అనంతారం ఎక్స్ రోడ్, మెర్సకుంట �
నల్లగొండ : దేవరకొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వార్డులలో మంచ
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) జీశాట్-24 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ కంపెనీ ఏరియన్ స్పేస్ గురువారం ఫ్రెంచ్ గయానా (దక్షిణ అమెరికా)లోని కౌరూ అంతరిక్
మన భూమికి ఆవల ఏదో ఒక గ్రహంపై ఏలియన్స్ ఉన్నారని చాలామంది నమ్ముతుంటారు. కొందరు పరిశోధకులు గ్రహాంతరవాసులపై పరిశోధనలు కూడా చేస్తున్నారు. కాగా, ఇంటర్నెట్లో ప్రస్తుతం ఓ ఏలియన్ నాణెం చక
హైదరాబాద్ : జులై 17 వ తేదీన జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం
ముంబై : ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరుగుతుండడంతో అందరు ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి సారిస్తున్నారు. ద్విచక్ర వాహనాల నుంచి కార్ల వరకు అందరు వాటిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్ వేసి విమర్శించారు. పాత పరిశ్రమలకే రిబ్బన్లు కటింగ్ చేయడమేంటి? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ...
తుంగతుర్తి : తుంగతుర్తి మహిళా రైతు ఉత్పత్తిదారుల కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ దీపిక, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురు�
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (సీడబ్ల్యూసీ) శాశ్వత ఆహ్వానితుడిగా టీ సుబ్బరామిరెడ్డి (టీఎస్ఆర్) నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి...