ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరింది. బల పరీక్షకు ముందే సీఎం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం బుధవారం సీనియర్ ఐపీఎస్ అధికారి వివేక్ ఫన్సాల్కర్ను ముంబై పోలీస్
హైదరాబాద్ : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ షెడ్యూల్ను తెలంగాణ ఇంటర్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఆగస్ట్ 1 నుంచి 10వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గ
రష్యా ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని యూరప్లో నాటో బలాన్ని పెంచేందుకు కృషి చేస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. యూరప్లో ప్రస్తుతం ఉన్న నాటో దళాలను మరింత శక్తిమంతంగా మారుస్తామని ఆయన అన్న�
హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 485 కరోనా కేసులు నమోదయ్యాయి. 236 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,00,476కు చేరింది. ఇందులో 7,91,944 మంది కోలుకున్నా�
హైదరాబాద్ : టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(TET) ఫైనల్ కీ విడుదలైంది. టెట్ కన్వీనర్ రాధారెడ్డి బుధవారం కీని విడుదల చేశారు. ప్రస్తుతం జూలై 1న టెట్ ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. వాస్తవ�
హైదరాబాద్ : రాష్ట్రంలో జూలై 3వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హె
శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్ కుల్గామ్లో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పాట్ అఖిరన్ మీర్ బజార్ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకున్నది. ఉగ్రవాదుల గురించి సమాచారం అందుకున్�
వేగంగా వెళ్తున్న కారు రోడ్డు వారగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేం
చిన్న చీమలే కదా ఏం చేస్తాయి? అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ చీమలు ఏకంగా బాంగరపు గొలుసు కొట్టేస్తున్నాయి. వినడానికి వింతగా ఉన్నా కూడా ఇది నిజమే. కొన్ని చీమలు కలిసి ఒక బంగారం చైన్ను ఎత్తుకెళ్తున్న వీడియో ఇప్�
ప్రఖ్యాత ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లో ఒక హైదరాబాదీ యువకుడు భారీ ప్యాకేజ్ అందుకున్నాడు. మహమ్మద్ సాదత్ అనే యువకుడు ఏకంగా రూ.26 లక్షల జీతంతో జాబ్ ఆఫర్ దక్కించుకున్నాడు. తాజాగా ఫ్లిప్కార్ట్ నిర్వహించి�
కొన్నాళ్లుగా దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. దాదాపు నెల రోజులకు పైగా కాకినాడ జిల్లా ప్రజలను భయబ్రాంతులకు...
న్యూఢిల్లీ : శీతాకాలం వచ్చిందంటే చాలు దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో అల్లాడుతోంది. పొగమంచుకు తోడు వాహనాల నుంచి వెలువడే పొగతో తదిత కారణాలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఢి
వచ్చే నెల 4 వ తేదీన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని నెలకొల్పారు. అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ విగ్రహాన్ని...
టీ20 క్రికెట్లో సెంచరీ చేయడం అంటే మాటలు కాదు. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో అంటే చాలా కష్టం. అందుకే అంతర్జాతీయ టీ20లలో సెంచరీలు చేసిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. తాజాగా భారత యువ ఆటగాడు దీపక్ హుడా కూడా ఈ ఎల�