మంచిర్యాల : జిల్లాలోని మందమర్రి, నస్పూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్స్ను పేద ప్రజలకు అందించడానికి వీలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందజేయాలని సింగరేణి సీఎండీ శ్�
గతేడాది అర్థంతరంగా ఆగిపోయిన భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు ముగింపు పలికేందుకు టీమిండియా సిద్ధమైంది. జూలై 1 నుంచి ఆ సిరీస్లో చివరిదైన ఐదో టెస్టును ఆడేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ వెళ్లిన భా�
కులకచర్ల, జూన్ 22 : వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో జాతీయ ఆహారభద్రతా మిషన్ కింద మండలా
కొత్త జిల్లాల ఏర్పాటు అంతా సవ్యంగా పూర్తయినా.. కోనసీమ జిల్లా పేరు విషయంలో మాత్రం కోపం చల్లారడం లేదు. అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఐదు రోజుల క్రితం ముగిసింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం
Jagannath Puri Yatra IRCTC Tour Package | ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుడి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఏటా జరిగే రథయాత్రకు విశిష్టత ఉన్నది. ప్రతి ఏడాది జరిగే యాత్ర మహోత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల్లో భక
సిర్గాపూర్, జూన్ 20 : ఇంట్లో నిద్రిస్తున్న యువకుడికి పాము బలికొన్న సంఘటన సంగారెడ్డి జిల్లా సుల్తానాబాద్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ట్రాక్టర్�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న గ్రామ సచివాలయ ఉద్యోగుల తీరు విచిత్రంగా మారింది. బకాయి లెక్కలు తేల్చితేనే ప్రొబేషన్ ఖరారుకు ప్రభుత్వం ఆదేశించడంతో మింగలేక కక్కలేక...
తుపాకులు తీసుకొని తన వెంట పడిన వారి నుంచి తప్పించుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక చర్చిలో దూరాడా వ్యక్తి. అతని వెంట పడిన వాళ్లు అది పవిత్రమైన స్థలం అని కూడా చూడకుండా కాల్పులకు తెగబడ్డారు. తాము వెంబడించిన వ్యక్�
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 22 : తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 12, 15, 17, 3వ వార్డుల
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలు జూలై 18న జరుగనున్నాయి. ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలోకి దిగగా.. అధికార బీజేపీ జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును బరిలో నిలిపింది. ఈ క్రమంలో ద్రౌపది ముర�
ఫ్రాన్స్ దేశం కొత్త కరోనా వేవ్ ఎదుర్కొంటోందని ఆ దేశ వ్యాక్సినేషన్ చీఫ్ అలెన్ పిషర్ వెల్లడించారు. స్థానిక టీవీ ఛానెల్కు బుధవారం నాడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్లో కరోనా కేసులు వేగంగా పె�
కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్లో భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. భూకంపం కారణంగా ఇప్పటి వరకు సుమారు 920 మంది ప్రాణాలను కోల్పోయారు. సమ�