యాదాద్రి : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధీమా వ్యక్తం చేశారు. రామన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్�
నల్లగొండ : గుజరాత్ నమూనా అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టడమా? అని మోదీ సర్కార్ పై విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్ ప్రభుత్వం వ్యవసాయానికి కేవలం ఆరు గంటల మాత్రమే విద్యుత్ను స�
పాట్నా : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీకి బిహార్లో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఆర్జేడీలో చేరారు. 2020 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 20 �
నల్లగొండ : జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బుధవారం మర్రిగూడ, మునుగోడు నాంపల్లి, చండూరువిస్తృతంగా పర్యటించారు. మర్రిగూడ మండలం ఖుదాభక్షపల్లి �
న్యూఢిల్లీ : మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లో హింస, అల్లర్లు జరిగే అవకాశంఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ 15 బెటాలియన్ల ర్యాపిడ్ ఫోర్స్ (RAF)ను సిద్ధంగా ఉండాలని అధికారులను �
ప్లీనరీ సమావేశాలకు ముందుగా వైసీపీ రాష్ట్ర అనుబంధ విభాగాలకు అధ్యక్షులను బుధవారం నియమించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో
ఖమ్మం : పేదల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షా�
ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీలోని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో కర్నూలులోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. గర్భిణులు, బాలింతలకు అందజే�
యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి�
ఏపీలో అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు రూ.72 లక్షల విలువైన మద్యం బాటిళ్లను ధ్వంసం చేయగా.. తాజాగా తిరుపతి పోలీసులు రూ.68 లక్షల విలువైన...
హైదరాబాద్ : ప్రకృతి కన్నతల్లి లాంటిది. కన్నతల్లిని ఎలా ప్రేమగా చూసుకుంటామో.. అదే విధంగా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రముఖ సింగర్ సునీత అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష�