Khila Warangal | ఖిలావరంగల్ (Khila Warangal) మండలం నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు
Atmakur | ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు (Atmakur) అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఆకస్మిక మృతితో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.
Ghatkesar | నగర శివార్లలోని ఘట్కేసర్ (Ghatkesar) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘట్కేసర్ పరిధిలోని అవుషాపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం గుర్తుతెలియని వాహనం బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గ�
ఇంగ్లండ్లో పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుందన్న సంగతి తెలిసిందే. టీమిండియా ఆడే తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లీసెస్టర్షైర్ కౌంటీ జట్టుతో. అప్టాన్స్టీల్ కౌంటీ గ్రౌండ్ వేది�
న్యూఢిల్లీ : దేశంలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించ�
సడెన్గా ఇంటి వెనుక ఒక మొసలి కనిపించిందనుకోండి ఏం చేస్తాం? భయంతో బయటకు రాకుండా తలుపులన్నీ వేసేసుకొని కూర్చుంటాం. కానీ ఈ తాత మాత్రం వంట గదిలో కనిపించిన ఫ్రైయింగ్ పాన్ తీసుకొని బయటకు వెళ్లిపోయాడు. తన మీదకు
హైదరాబాద్ : నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నిర్వహించిన సీసీటీఎన్ఎస్ హ్యాకథాన్ అండ్ సైబర్ ఛాలెంజ్-2022లో తెలంగాణ పోలీస్ టూల్కు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం దక్కింది. ఈ ఏడాది మార్చ�
లక్నో : ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షాను ఎదురుగా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలవగా.. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పలువ�
మానవ అవయవాల్లో గుండె చాలా ప్రధానమైంది. గుండెకు ఏదైనా జబ్బు వస్తే ఆ తర్వాత జీవితం అంతా గాజుబొమ్మలాగే బతకాలి. గుండెకు ఎలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూనే ఉండాలి. తాజాగా సైంటిస్టులు చేసిన పరిశో
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బ్యాంకు కుంభకోణం వెలుగు చూసింది. రూ.34,615 కోట్ల మోసానికి పాల్పడగా.. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (DHFL), కంపెనీ మాజీ సీఎండీ కపిల్ వాధావన్, డైరెక్టర్ ధీరజ్ వాధావన్తో పాటు పలువుర�
ఇంగ్లండ్ పర్యటన ముందు టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అతను జట్టుతో కలిసి ఇంగ్లండ్ వెళ్లలేదు. క్వారంటైన్ తర్వాతనే జట్టుతో కలవనున్నాడు. అంతేకా�
శ్రీ వకుళ మాత ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజసం చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు నిర్వహించారు. తిరుపతి పాతకాల్వ వద్ద పేరూరు బండపై టీటీడీ ఈ ఆలయాన్ని...
ధర్మపురి : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామ అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రత్యేకంగా ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం
నిజామాబాద్, జూన్ 22 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 4,629 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. బుధవారం సాయంత్రానికి మరింత ఇన్
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కల్యాణమస్తును తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 7వ తేదీ నుంచి కల్యాణమస్తును రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు టీటీడీ