టీ20 క్రికెట్లో సెంచరీ చేయడం అంటే మాటలు కాదు. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో అంటే చాలా కష్టం. అందుకే అంతర్జాతీయ టీ20లలో సెంచరీలు చేసిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. తాజాగా భారత యువ ఆటగాడు దీపక్ హుడా కూడా ఈ ఎల�
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ (PSLV)లో రాకెట్ను గురువారం నింగిలోకి పంపనున్నది. ఈ మేరకు PSLV C-53 మిషన్ కౌంట్డౌన్ను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. పీఎస్ఎల్�
న్యూఢిల్లీ : దేశీయ తొలి ఎంఆర్ఎన్ఏ (mRNA) జెమ్కోవాక్-19 వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది. పుణేకు చెందిన జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ కరోనా మహమ్మారిక�
సిర్గాపూర్/ కల్హేర్ జూలై 29 : రైతులు దళారుల చేతుల్లో మోస పోవద్దనే సీఎం కేసీఆర్ రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి జ�
పంజాబ్ : చండీగఢ్లో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో పాల్గొంటున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం ప్రతిష్టాత్మక ‘చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అం
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు మరో చేదు అనుభవం ఎదురైంది. మలేషియా ఓపెన్ తొలి రౌండ్లోనే సైనా వెనుతిరిగింది. అమెరికాకు చెందిన ఐరిస్ వాంగ్తో తలపడిన సైనా.. ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించలేదు. వరుస సెట�
ఎంపీ రఘు రామకృష్ణరాజును చర్చల కార్యక్రమాలకు పిలువకుండా చూడాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంసద్ టీవీ సీఈఓను కోరారు. ఈ మేరకు సంసద్ టీవీ సీఈఓకు విజయసాయిరెడ్డి లేఖ...
న్యూఢిల్లీ : ఎన్ఎస్ఈ మాజీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చిత్ర రామకృష్ణకు నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) షాకిచ్చింది. ఎన్ఎస్ఈలో జరిగిన అవకతవకలకు సంబంధించి దర్యాప్తు జరుగుతుండగా.. సెబీ చర్యలు చే�
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 29 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్ష ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసీఏ ఆరో సెమిస్టర�
జగిత్యాల : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం జిల్లాలోని పెగడపల్లి మండలం నర్సింహులపేట, మేక వెంకయ్యపల్లి గ్రామాల్లో పర్యట�
మద్యం సేవించి వాహనాలు నడపడం నేరం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఇలాంటి ప్రమాదాల వల్ల ఎవరో ఒకరిని కోల్పోయిన కుటుంబాలు ఉంటాయి. అలాంటి వారిని పరామర్శించి, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని చెప్పిందా మేయర్. ఆ తర్వ
ప్రతిష్ఠాత్మక ప్రపంచ శాస్త్రవేత్తల జాబితాలో కడప ప్రొఫెసర్కు చోటు లభించింది. ఈ విషయాన్ని గ్లోబల్ ఏడీ సైంటిఫిక్ ఇండెక్స్ 2022 నిర్ధారించింది. కడప ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న డాక్టర్ బుసిరెడ్డి సుధాకర
నల్లగొండ : పార్టీ కోసం పని చేసే వారికి టీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలం వింజమూర్ గ్రామానికి చెందిన పార్టీ