పంటల బీమా పరిహారం అందని వారికి మరో అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బీమా పరిహారం అందని రైతులు మరోసారి దరఖాస్తు చేసుకుంటే తగిన న్యాయం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్బీకేల్లో తమ పేర్ల�
గతేడాది టీ20 ప్రపంచకప్ ఆడిన జట్టులో వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ ఇద్దరూ ఉన్నారు. అయితే ఆ టోర్నీలో భారత జట్టు అనుకున్న ఫలితం సాధించలేదు. ఆ తర్వాత వాళ్లిద్దరూ భారత జట్టుకు ఎంపికవలేదు. అసలు వాళ్లను సెలెక్టర్�
వనపర్తి : సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కొత్తకోట మండలంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ లేకుంటే కల్యాణ ల�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో సభ్యులతో కలిసి తిరుగుబావుటా ఎగుర వేయడంతో మహారాష్ట్ర మహా వికాస్ అఘాది కూటమిలో ప్రకంపనలు సృష్టించాయి. మహారాష్ట్ర లెజిస్లేటి
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివా�
హైదరాబాద్, జూన్ 22 :తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (తెలంగాణ స్టేట్ రినెవెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్) చైర్మన్గా నియమితులైన యెరువు సతీశ్ రెడ్డి ప్రగతి భవన్లో సీఎం �
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ అభిమానులంతా మాట్లాడుకుంటున్న ఆటగాడు దినేష్ కార్తీక్. అభిమానులు ఆప్యాయంగా డీకే అని పిలుచుకునే ఈ 37 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్.. ఈ ఏడాది ఐపీఎల్లో అదిరిపోయే ఆటతో టీమిండియాలోకి పునర�
హంగేరి : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశంలోని వివిధ పార్టీలు, వర్గాల కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పైన ఎన్నారైల మద్దతు కోసం యూరప్ పర్యటనలో ఉన్న ఎన్నారై టీఆర్ఎస్ కోఆర్డినేటర్ మహేష్ బ�
న్యూఢిల్లీ : ఈడీ విచారణ చిన్న విషయమని, ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం, అగ్నిపథ్ పెద్ద సమస్యలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఆయనను విచారించిన విషయం తెలిసిందే. బుధవారం కా
హైదరాబాద్ : పల్లె ప్రగతి హామీలు వెంటనే అమలు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం ఆయా శాఖల ఉన్నాతాధికారులతో హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు. ఇట
పేదల విద్యకు అడ్డంకులు సృష్టించవద్దని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. పేద విద్యార్థులు చదువుకోవద్దనేది చంద్రబాబు లక్ష్యమని, వారి చదువులకు ఆయన ప్రధాన అడ్డంకిగా మారారని...
రేపు జరుగనున్న శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నారు. గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ...