Karkhana | సికింద్రాబాద్లోని కార్ఖానాలో (Karkhana) అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున కార్ఖానాలోని ఓ కిరాణం స్టోర్లో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి స్టోర్ మొత్తానికి వ్యాపించాయి.
Cine workers | వేతన పెంపు కోరుతూ సినీ కార్మికులు (Cine workers) సమ్మెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ పరిసరాల్లో సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. తమ వేతనాలు పెంచాలని సిని కార్మికులు
Dundigal | దుండిగల్లో (Dundigal) రోడ్డు ప్రమాదం జరిగింది. బహదూర్పల్లిలో రోడ్డుపై బ్రేక్డౌన్ అయిన డీసీఎంను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR)నేడు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని జహీరాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నిమ్జ్లో ఏర్పాటు చేస్తున్న తొలి
Draupadi Murmu | రాష్ట్రపతి ఎన్నికలు ( Presidential Polls ) దగ్గరపడే కొద్దీ పోటీలో ఎవరుంటారనే ఉత్కంఠ పెరిగిపోతూ వచ్చింది. ఇలాంటి సమయంలో యశ్వంత్ సిన్హా ( Yashwant Sinha )ను విపక్షాలు బరిలో దించాయి. విపక్షాలు సీనియర్ నేతను రంగంలోకి దించడంత�
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ గుర్తింపు తెచ్చుకొని, టీమిండియా తలుపులు తట్టిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ దీపక్ చాహర్. అయితే అతని కెరీర్కు గాయాలు అడ్డంకులుగా మారాయి. ఫామ్లో ఉంటే కచ్చితంగా ట
తమ ఇద్దరి మొబైల్స్ను ఎవరో హ్యాక్ చేశారని, సోషల్ మీడియాలో అసభ్య వీడియోలు షేర్ చేస్తున్నారని ఒక జంట వాపోయింది. తమ మొబైల్స్ హ్యాక్ చేసిన వాళ్లను పట్టుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసు�
కరోనా వైరస్ను అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల వసంత మండపంలో అరణ్యకాండ పారాయణ దీక్షను టీటీడీ చేపట్టనున్నది. ఈ నెల 25 నుంచి జులై 10వ తేదీ వరకు ఈ దీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద�
టీటీడీ ఆధ్వర్యంలో అమెరికాలో శ్రీనివాస కల్యాణాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వరుస కల్యాణోత్సవాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున సియాటెల్ నగరంలో అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణ�
హత్యకు గురైన శ్రీలక్ష్మి కుటుంబానికి ఏపీ సర్కార్ అండగా నిలిచింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆమె కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం అందజేసింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ�
ఐర్లాండ్తో తలపడేందుకు యువ టీమిండియా సిద్ధం అవుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, జడేజా వంటి సీనియర్లు లేకుండానే ఐర్లాండ్ సిరీస్కు భారత జట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రమంలో భారత జట్టు ప్రదర్శ
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. అదేవిధంగా వచ్చే నెల 4 న ప్రారంభం కావాల్సిన పాఠశాలల సెలవులను ఒక్కరోజు పొడగించారు. ఈ రెండింటి వాయిదాలకు కారణాలు ఏమైనప్పటికీ.. ప్రభుత్వంపై నెటిజెన్లు మాత్రం
మద్దూరు(ధూళిమిట్ట), జూన్2 1: పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృత్యువాత పడిన సంఘటన సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం తోర్నాలలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్న�
ప్రస్తుతం భారత క్రీడాభిమానులు అంతా మాట్లాడుకుంటున్న అంశం టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో ఎవరిని ఎంచుకోవాలనే. ఒక్కో సిరీస్ ముగిసేకొద్దీ ఈ చర్చ మరింత తీవ్రతరం అవుతోంది. ఈ క్రమంలోనే భారత మాజీ దిగ్గజం సునీల్ గవా�