టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో యువ కీపర్ రిషభ్ పంత్కు చోటు దక్కడం కష్టంగా కనపడుతోందని మాజీ దిగ్గజం వసీం జాఫర్ అన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన 5 టీ20ల సిరీస్లో పంత్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో పంత్
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ ప్రాణహితగా విలసిల్లుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడోసంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర�
సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రానికి దివంగత ఆచార్య జయశంకర్ సార్ ఐకాన్ లాంటి వారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవిత చరమాంకం వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు అ�
ఆంధ్రప్రదేశ్ 1998 డీఎస్సీలో సంచలనం నమోదైంది. 24 ఏండ్ల తర్వాత డీఎస్సీ అభ్యర్థుల జాబితాకు మోక్షం రావడంతో సంచలనాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో ఉపాధ్యాయుడిగా నియమితులు కానున్న ఒకరు నిత్యం కూలీ చేసుకుని జీవించే వ్య�
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు హైదరాబాద్కు ఎందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ నగర పరిధిలోని కైతలాపూర్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన అ�
గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న గుడ్డెలుగు (ఎలుగుబంటి) ని ఎట్టకేలకు బంధించారు. మత్తు మందు ఇంజెక్షన్ చేసి పట్టుకోగలిగారు. స్థానిక అటవీ శాఖ సిబ్బంది రెండు రోజులుగా ఆపరేషన్
మహబూబాబాద్ : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెల�
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. త్వరలోనే కొత్త పెన్షన్లతో పాటు రేషన్కార్డులు జారీ చేయనున్నుట్లు ప్రకటించారు. నగర పరిధిలో కైతలాపూ�
వరంగల్ : ప్రొఫెసర్గా, తెలంగాణ సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ వర్ధంతి సందర్�
ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్నది. మైక్ సౌండ్లు, ప్రచారాలన్నీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగించాలి. మే 23న జరగనున్న ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ విధుల్లో 1300 మంది సిబ
వికారాబాద్ : పెండ్లి బస్సు నీటిలో నీటిలో చిక్కుకుపోయింది. ఈ సంఘటన జిల్లాలోని మోమిన్పేట్ మండలం కేసారంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం హైదరాబాద్లోని బోరబండకు చెందిన ఓ �
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి అవతార మహో�
తిరుపతి సమీపంలోని పాతకాల్వ లో శ్రీ వకుళామాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం క్షీరాధివాసం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని�
హైదరాబాద్ : ఈ నెల 30 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై గోల్కొండ కోట వద్ద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట